jee mains
Telangana - తెలంగాణ
విద్యార్థులకు బిగ్ అలర్ట్…రేపటి నుంచి జేఈఈ మెయిన్
JEE మెయిన్ తొలి విడత ఎంట్రెన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తొలివిడత పరీక్షలు ఈనెల 24న ప్రారంభమై ఫిబ్రవరి 1తో ముగుస్తాయి.
రెండో విడత ఏప్రిల్ 6 నుంచి వారంపాటు నిర్వహించనున్నారు. JEE మెయిన్ రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఉదయం 9...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన...
భారతదేశం
విద్యార్థులకు అలర్ట్.. నేడు జేఈఈ మెయిన్స్..
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. సవరించిన పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల...
వార్తలు
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదల..ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది..అయితే వాయిదా పడిన ఈ ఎగ్జామ్స్ ను ఈ నెల 21 నుంచి 30 జరిపేందుకు ప్రభుత్వం అన్నీ...
భారతదేశం
జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాథమిక కీ విడుదల
జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శుభవార్త. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీలలో ప్రవేశాలకోసం ఎన్టీఏ ఆధ్వర్యంలో గత నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ జిల్లాలో 29వ తేదీన ముగిశాయి. దేశవ్యాప్తంగా గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పేపర్-1, 2 పరీక్షల ప్రాథమిక కీని...
భారతదేశం
జేఈఈ విద్యార్థుల్లో ఆందోళన..
జేఈఈ మెయిన్ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఈ నెల 23 నుంచే మెయిన్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలకు ఇంకా అడ్మిట్కార్డులు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ఏటా ఈ పరీక్షలకు కనీసం 10 రోజుల ముందుగానే అడ్మిట్కార్డులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు గురువారం నుంచే ప్రారంభం కావలసిన ఈ...
జెఈఈ మెయిన్స్
అలర్ట్: జేఈఈ, ఎంసెట్ అడ్మిషన్ తేదీల్లో మార్పులు… పూర్తి వివరాలివే..!
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. కనుక విద్యార్థులు దీన్ని గమనిస్తే మంచిది. ఐఐటీ, ఎంసెట్ విద్యార్థులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. సాధారణంగా ప్రతీ ఏటా ఐఐటీ అడ్మిషన్లు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రవేశాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి అలా కాదు. ఐఐటీ ప్రవేశాలకంటే ముందుగానే ఈ సారి...
జెఈఈ మెయిన్స్
ఏప్రిల్ 22న జెఈఈ మెయిన్స్.. ఇంటర్మీడియట్ పరీక్షల రీ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో మే 6 నుంచి మే 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్...
భారతదేశం
బిగ్ బ్రేకింగ్ : ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్
జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర...
ప్రేరణ
తమలపాకులు అమ్మే వ్యక్తి కొడుకు.. జేఈఈ మెయిన్స్ లో 99.56 శాతం ఉత్తీర్ణత సాధించాడు..!
బీహార్లోని గయకు చెందిన శుభం చౌరాసియాది చాలా పేద కుటుంబం. తండ్రి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చౌరాసియా 10వ తరగతి వరకు ఎలాగో కష్టపడి చదివాడు.
కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపన ఉంటే చాలు.. ఏ విద్యార్థి అయినా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. కృషి, పట్టుదల, అంకిత...
Latest News
రామ్ చరణ్ ఉపాసన దంపతుల క్యూట్ ఫొటో..!!
రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ వరల్డ్, పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా...
Telangana - తెలంగాణ
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఆరోగ్యం
బిర్యానీ ఆకుల నీళ్లతో బరువు తగ్గడంలో నిజమెంత..?అసలు తాగొచ్చా..?
బిర్యానీల్లో వాడే ఆకు అందరూ బిర్యానీ, పులావ్ చేసేటప్పుడు మాత్రమే వాడతారు.. కానీ బిర్యాని ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే...
Telangana - తెలంగాణ
అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థున్ ఓవైసీ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది....
agriculture
వరిలో అగ్గితెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పండించే పంటలలో ఎక్కువగా వరిని పండిస్తారు.. అయితే అన్ని ప్రాంతాల్లో అగ్గి తెలుగు ఎక్కువగా బాదిస్తుంది.పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు వైరక్యులేరియా గ్రిజీయా అనే శిలీంధ్రం...