jio recharge

వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీచార్జ్‌ ధరలు..

టెలికాం దిగ్గజ సంస్థలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వీఐ (వొడాఫోన్ ఐడియా)లు ప్రీపెయిడ్ వినియోగదారులను బాదేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీపావళి (నవంబరు) నాటికి ప్రీపెయిడ్ చార్జీలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది నవంబరులోనే ఎయిర్‌టెల్,...

జియో నుంచి మరో సంచలన ప్లాన్‌.. రూ.98కే.. 1.5 జీబీ డేటా!

దిగ్గజ రిలయన్స్‌ జియో మరో సంచలన రీఛార్జ్‌ ప్లాన్‌తో ముందుకువచ్చింది. రూ. 100కే అనేక రీఛార్జ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. ఆకట్టుకుంటూంది. తాజాగా రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం రూ. 98 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ...

జియో రీఛార్జ్‌ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌!

దిగ్గజ రిలయెన్‌ ్స జియో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పేటీఎం, ఫోన్‌ పే, ఇతర పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా జియో రీఛార్జ్‌ ( Jio Recharge ) చేస్తే క్యాష్‌బ్యాక్‌  ఆఫర్‌ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. 2021 ఆగస్ట్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది జియో....

వాట్సాప్ తో జియో రీఛార్జ్..

వినియోగదారులకు అత్యుత్తమమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో వ్యాపార సంస్థలన్నీ తమ సాంకేతికతని విస్తృతం చేస్తున్నాయి. వినియోగదారుడి ఇంటివద్దకే అన్ని సేవలు అందించేలా చేస్తున్నాయి. భారత దేశ టెలికాం దిగ్గజం జియో సంస్థ అదే విధమైన సాంకేతికతతో ముందుకు వచ్చింది. ఇక నుండి జియో రీఛార్జ్ చేయడానికి వాట్సాప్ నంబరుని ప్రవేశ పెట్టింది. ఈ నంబరుకి...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...