karminagar

కరీంనగర్‌లో టీటీడీ ఆలయం, రూ.20 కోట్లతో శంకుస్థాపన

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త. కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరనున్నాడు. ఈ మేరకు ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను అందజేశారు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఈ నెల 31న ఉదయం 7గం.26 నిమిషాలకు వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అదే ప్రాంగణంలో సాయంత్రం అంగరంగ...

BREAKING : రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.  కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన...

BREAKING : నేడు కరీంనగర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

BREAKING : నేడు కరీంనగర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కరీంనగర్‌ జిల్లా డిసిసి అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర ముఖ్య నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోతి రాంపూర్ బైపాస్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించే...

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరోనా హెల్త్ బులెటిన్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 23, కరీంనగర్ 28, పెద్దపల్లి 28, సిరిసిల్ల జిల్లాలో 13 కేసు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు....

వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్‌ ఎంపీగా గెలవడు : మాజీ మేయర్ రవిందర్ సింగ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై మాజీ మేయర్ రవిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్‌ గెలవబోడని తేల్చి చెప్పారు. బండి సంజయ్ డ్రామాలు మానేయని.. భీమ్ దీక్ష అని పెట్టి అందులో ముఖ్యనేతలు పేర్లే పెట్టలేదని నిప్పులు చెరిగారు. రాజ్యాంగంలో ఒక్క...

కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్ : 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు

తెలంగాణ లో బ్యూటీవుల్ రివర్ మానేరు ఉండనుందని.. చెక్ డ్యామ్ లు వరదల వల్ల డ్యామేజి అయ్యాయి..ఆ ప్రాంతంలో డిజైన్ మార్చి మరలా కట్టనున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కు మణిహారంగా 183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు అయిందని.. కమాన్ నుండి కేబుల్ బ్రిడ్జి వరకు 40 కోట్లతో రోడ్డు...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికైనా సిద్దం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

లాగ్ బుక్ తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపించు.. తెలంగాణ ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికి సిద్దమన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్...
- Advertisement -

ASIAN GAMES 2023: చైనాలో అదరగొడుతున్న భారత అథ్లెట్లు… !

చైనాలోని గ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో భాగంగా భారత్ నుండి పార్టిసిపేట్ చేసిన అథ్లెట్లు అందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం గ్రీకో రోమన్ రెజ్లింగ్ లో...

భార్య పుట్టిన రోజున మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!

టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ తన భార్య మౌనిక పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇటీవలే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తరువాత మొదటిసారి...

BREAKING: TSRTC ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు !

దాదాపు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన డీఏ ల విషయం ఎట్టకేలకు ఈ రోజుతో పరిష్కారం అయింది అని చెప్పాలి. ఈ విషయం గురించి కొంతకాలం క్రితమే సీఎం...

జహీరాబాద్ లో BRS పార్టీకి కీలక నేత గుడ్ బై..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టి పెట్టి వారికి గాలం...