kethireshon
భారతదేశం
మధురై దంపతులకు నోటీసులు పంపిన హీరో ధనుష్..పరువు నష్టం దావా వేస్తానంటూ..
ధనుష్ తమ రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు అంటూ మధురైకి చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు జీవనాధారం కోసం నెలకు రూ. 60 వేలు ఇవ్వాలని ఆ దంపతులు ధనుష్ కి నోటీసులు పంపారు. అయితే వారి మాటలు అబద్ధాలు అని.. ధనుష్ పై కేవలం తప్పుడు ప్రచారాలు...
Latest News
స్వప్న దత్ : ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా.. కారణం.?
టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన అశ్వినీ దత్ చిన్న కూతురు నిర్మాత స్వప్న దత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఇటీవల నిర్మాణ...
Telangana - తెలంగాణ
“మన మునుగోడు-మన కాంగ్రెస్” పోస్టర్ స్టిక్కర్ విడుదల చేసిన రేవంత్
మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు...
క్రైమ్
పక్కింటి కుర్రాడితో పారిపోయిన భార్య, భర్త చేసిన పనికి అందరూ షాక్?
దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఓ మహిళ పొరుగింటి వ్యక్తి మాయలో...
ముచ్చట
ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!
ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది...ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో...ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది. మూడు ప్రధాన పార్టీలు మునుగోడు చుట్టూనే...
భారతదేశం
ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో...