komati reddy rajagopal reddy

ఈటెల రాజేందర్ తో ముగిసిన రాజగోపాల్ రెడ్డి భేటీ

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బిజెపి హై కమాండ్ శనివారం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మూడు గంటలకు పైగా వీరితో భేటీ జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్ది నెలలలో...

కేసీఆర్ ని ఓడించేందుకు ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటా – రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ బిజెపిలోని అసంతృప్త నేతలు పార్టీ మారబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నేడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న...

రాజగోపాల్ రెడ్డి ని కురుమ గొల్లోళ్లు తరిమికొట్టే రోజు తెచ్చుకోవద్దు – టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మల్లేశం

మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం. ధర్నాల పేరుతో రాజగోపాల్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని.. బిజెపి కార్యకర్తలతో ధర్నా చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మునుగొడులో 70శాతం మంది గొల్ల కుర్మలు నగదు ఖాతా దారులు డ్రా చేసుకున్నారని తెలిపారు....

గొల్ల కురుమలతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం – రాజగోపాల్ రెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేసిందంటూ బిజెపి ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మునుగోడు పోలీస్ స్టేషన్ వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమ ఎకౌంట్ లో వేసిన...

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా – రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బిజెపి కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం అధికారం టిఆర్ఎస్ పార్టీ ఎన్నో బెదిరింపులకు పాల్పడిందని.. ఇక్కడే ఉండి ప్రతి...

ప్రభుత్వాన్ని కూలదోసేందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా – తమ్మినేని

తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. అందుకే మునుగోడు ఎన్నికలలో కేంద్రం కుట్రలు బయటపడ్డాయని అన్నారు. అభివృద్ధి అనే కుంటి సాకుతో ఆయన రాజీనామా చేశారని దుయ్యబట్టారు. మతతత్వ బిజెపి పార్టీని తెలంగాణలోకి ఎట్టి పరిస్థితులలోనూ రానివ్వమని హెచ్చరించారు. ఇక వచ్చే శాసనసభ ఎన్నికలలోను...

మునుగోడు ఉపఎన్నిక కాంట్రాక్టర్ మదంతో వచ్చింది – కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మునుగోడు లోని సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ఓ కాంట్రాక్టర్ మదంతో వచ్చిందని అన్నారు. గాడిదలకు గడ్డి వేసి.....

కెసిఆర్ – కేఏ పాల్ ఇద్దరు ఒకటే: రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కెసిఆర్ ఏం చేసినా మునుగోడులో గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ - కేఏ పాల్ ఇద్దరు ఒకటేనని అన్నారు. కెసిఆర్ ఒక నియంతలా...

మునుగోడు ఫలితం వచ్చాక కేసీఆర్ కుటుంబం విమానంలో పారిపోవాల్సిందే – రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక కెసిఆర్ కుటుంబం అంతా విమానంలో పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయకుంటే మునుగోడు గురించి మాట్లాడే వారే కాదని.. తన...

ఉప ఎన్నికకు రాజగోపాల్ రెడ్డి 500 కోట్లు ఖర్చు చేస్తారు – మంత్రి కేటీఆర్

బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఐటీ పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తానని బిజెపి పెద్దలకు చెప్పినట్లు సమాచారం ఉందని అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో...
- Advertisement -

Latest News

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా...
- Advertisement -

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...

దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...

గణేశుడి సన్నిధిలో సన్నిలియోన్.. నెటిజన్స్ కామెంట్స్..!

సన్నిలియోన్ దాదాపు అందరికీ సుపరిచితమే. వెండి తెరపై పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ ఆమెకు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేష్ చతుర్థి...