krishnam raju

ఈ ఏడాది మరణించిన మన సినీ ప్రముఖులు వీరే…

ఈ ఏడాదిలో ఎందరో దిగ్గజానటులు దివికేగారు. వారిలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో దిగ్గజానాటీ నటులు గాయనే గాయకులు టెక్నీషియన్స్ ఉన్నారు వీరందరూ దూరమైన ఈ సంవత్సరం అభిమానులకు ఎంతో బాధాకరంగానే మిగిలిందని చెప్పాలి అయితే ఈ ఏడాది మరణించిన మన సినీ ప్రముఖులు ఎవరో ఓసారి చూద్దాం.. ఈ ఏడాది నవంబర్ 15న మన...

కృష్ణం రాజు మృతి.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..2 ఎకరాల్లో !

కృష్ణం రాజు మృతి నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప గో జిల్లాలో కృష్ణం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. కృష్ణం రాజు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా మొగల్తూరు తీర...

ప్రభాస్‌తో షా.. కేసీఆర్‌ని ఇరికించే స్కెచ్..!

ఈ మధ్య బీజేపీ జాతీయ నాయకులు...వరుసపెట్టి తెలుగు హీరోలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే దిశగా ముందుకెళుతున్న బీజేపీ అనూహ్యంగా తెలుగు హీరోల మద్ధతు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తులో ఉంది. ఇక ఆ మధ్య ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రారంభోత్సవానికి...

కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన కన్నుమూసిన సంగతి అందరికీ విదితమే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు. కృష్ణం రాజు రౌద్ర రస రారాజుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు....

ఈ ఏడాది కృష్ణంరాజు తో సహా మరణించించిన సినీ ప్రముఖులు వీళ్లే..!

ప్రముఖ రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఏ ఐ జి హాస్పిటల్ లో మృతి చెంది సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈయనతో పాటు 2022లో సినీ ఇండస్ట్రీలో కన్ను మూసిన ప్రముఖుల గురించి ఇప్పుడు ఒకసారి...

కృష్ణంరాజు అంత్యక్రియల్లో బిగ్ ట్విస్ట్..తలకొరివి పెట్టేది ఎవరంటే !

నేడు టాలీవుడ్‌ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు...

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతిపై వైద్యుల కీలక ప్రకటన

టాలీవుడ్‌ దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో.. ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా......

కృష్ణంరాజు నటించిన చిత్రం గురించి న్యాయమూర్తులు, అధికారుల చర్చ.. ఆ సినిమా ఇదే..

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఓ చిత్రం చూసి న్యాయమూర్తులు, న్యాయ శాఖ అధికారులు చర్చించుకున్నారట. ఆ సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - కృష్ణంరాజు కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వారి...

కృష్ణంరాజు మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్.. డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరిది మొగల్తూరు. కాగా, వీరిరువురి మధ్య చక్కటి అనుబంధం ఉంది. ‘మనఊరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలిసి చిరంజీవి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కాగా, ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడి చిత్రంలో కృష్ణంరాజు హీరోగా నటించగా, చిరంజీవి గెస్ట్ రోల్...

కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించిన సినిమాలివే..

టాలీవుడ్ సీనియర్ హీరో, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3.25 గంటలకు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు నటవారసుడిగా...
- Advertisement -

Latest News

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్...
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ శాతం 70.79% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.79% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?

  ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...

పర్సనల్‌ లోన్ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా..?

ఆర్థిక అవసరాల కోసం ఇప్పుడు అందరూ పర్సనల్‌ లోన్స్‌ తీసుకుంటున్నారు. 50 వేల నుంచి 20లక్షలైనా మీ ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి సెక్యురిటీ లేదు. పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే.. క్రెడిట్‌...

తెలంగాణ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ !

తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి...