latest news

అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్‌ ఫుడ్స్‌.. వీటిలో పోషకాలు రిచ్‌గానే ఉంటాయి.. వీటి కాస్ట్‌ కాస్ట్‌లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే....

ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. వీడియో వైరల్..

కుర్రాళ్లకు బైకు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చేతిలో బైకు ఉంటే చాలు వాళ్ళు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు..వాళ్లను ఆపడం చాలా కష్టం కూడా. బైక్‌పై వేగంగా దూసుకెళుతూ.. 'సాహసమే శ్వాసగా' సాగిపోతారు. చాలామంది కుర్రాళ్లు బైక్‌పై స్టంట్స్ చేస్తుంటారు. కుర్రాళ్ల స్టంట్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో మనం చూస్తుంటాం....

న్యూ ఢిల్లీలో ప్రపంచ సమస్యలపై పోరాడేందుకు IGF వార్షిక సదస్సు ఏర్పాటు..

ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) ఈరోజు తన ఫ్లాగ్‌షిప్ వార్షిక సమ్మిట్‌ను మార్చి 27, 2023న న్యూఢిల్లీలో ‘సెట్టింగ్ ది పేస్’ అనే థీమ్‌తో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.30 థీమ్‌లు మరియు 500+ మంది పాల్గొనే రోజంతా సమ్మిట్, స్థాపకులు, వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు మరియు పెట్టుబడిదారులను ఒకచోట చేర్చి, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునే వేగవంతమైన...

ఎస్‌బీఐ కస్టమర్‌లు గుడ్ న్యూస్.. ఇకమీదట ఫోన్లోనే ఆ సేవలు..

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కస్టమర్స్ గుడ్ న్యూస్ ను చెప్పింది..ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఫాలో అవుతూ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూసును చెప్పింది..ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్‌ లేకుండా కేవలం మిస్డ్‌కాల్‌ లేదా మెసేజ్‌ల ద్వారా కూడా...

షెల్ కంపెనీలు పెట్టుకుంది జగన్.. ఆయన భార్యే : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందని, వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు గుర్తించకున్నా.. పార్టీ గుర్తిస్తుంది. పార్టీ కోసం పని చేసే వారే నా...

మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి : సోము వీర్రాజు

సెక్యులర్ వ్యవస్ధలో మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణంపై ఎలా తీర్మానం చేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు....

సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారు : బొండా ఉమా

నిన్నటి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ అసెంబ్లీలో షాపూర్ పల్లోంజీ కంపెనీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. షాపూర్ పల్లోంజీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ...

ఈ నెల 31న తెలంగాణకు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈనెల‌ 31న సంగారెడ్డిలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితికి, బీజేపీకి మధ్య...

సస్పెన్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌

నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 6 స్థానాలు వైసీపీ నెగ్గగా, మరోస్థానాన్ని సంచలనాత్మక రీతిలో టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి...

తెలంగాణ ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా మోదీకి అస్సలు నచ్చదు : ఎమ్మెల్సీ పల్లా

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్ర‌ధాని మోదీకి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల‌ను కేంద్రం ప‌ట్టించుకోపోయినప్ప‌టికీ.. సీఎం కేసీఆర్ అండ‌గా...
- Advertisement -

Latest News

కెసిఆర్.. నీ భరతం పట్టే సమయం వచ్చింది – ఈటెల రాజేందర్

కెసిఆర్ భరతం పట్టే సమయం వచ్చిందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని.. ఇడ్లీ సాంబార్ గో...
- Advertisement -

శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ సందర్భంగా...

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...