Malla Reddy

సీఎం కేసీఆర్‌ హ్యట్రిక్‌ కొడుతారు : మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుదనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు....

కేసీఆర్‌, కేటీఆర్‌ ను తిట్టిన వాళ్లు మట్టి కొట్టుకుపోతారు – మల్లారెడ్డి

కేసీఆర్‌, కేటీఆర్‌ ను తిట్టిన వాళ్లు మట్టి కొట్టుకుపోతారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సీరియస్‌ అయ్యారు. బీజేపీ..కాంగ్రెస్ అధ్యక్షులు కేసీఆర్.. కేటీఆర్ ని తిడుతున్నారు మా ఉసురు కొట్టుకుని పోతారు వాళ్ళు అంటూ రెచ్చిపోయారు. కార్మికుల ఉసురు తగులుతుందన్నారు. హైదరాబాద్.. మరో ఆమెరికా అని... అమెరికా పాతదైపోయిందని చెప్పారు. ఐటీ అంటే హైదరాబాద్ అని.. కేటీఆర్...

మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు..బీజేపీకి హింట్.!

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య కుమ్ములాటలు నడుస్తున్నాయి. సిట్టింగులకు సీట్లని కేసీఆర్ చెప్పినా సరే..కొందరు నేతలు వెనక్కి తగ్గడం లేదు..సీటు తమకే అని అంటున్నారు. ఇలా నియోజకవర్గాల్లో...

నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఐటీ శాఖ. రెండు రోజులు పాటు మంత్రి మల్లా రెడ్డి...

బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. కేసీఆర్ ప్రధాని..!

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, ఆఫీసులు, కాలేజీలు..అలాగే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకా బంధువులు, సన్నిహితుల ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ చేయిస్తున్న పని, దీనికి భయపడాల్సిన పని లేదని...

ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!

ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...

మల్లారెడ్డికి ఐటీ షాక్..సంచలన విషయాలు..కేసీఆర్ ఎమెర్జెన్సీ.!

తెలంగాణలో ఐటీ, ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ నేతల లక్ష్యంగానే ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్, క్యాసినో వ్యవహారాలతో పాటు, టీఆర్ఎస్ నేతల వ్యాపారాలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, కుమారుడు ఇళ్ళల్లో ఐటీ సోదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటి సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మల్లారెడ్డి...

ఎడిట్ నోట్: ‘క్యాసినో’ కొత్త మలుపులు..!

ఎక్కడో గోవా, నేపాల్, శ్రీలంక లాంటి టూరిస్ట్ ప్రాంతాల్లో జరిగే క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏదో గత సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసినో జరిగిన అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు దీనిపై ప్రతిపక్ష టీడీపీ...కొడాలి నాని టార్గెట్ గా...

ఎడిట్ నోట్ : మ‌ల్లా రెడ్డి ఎపిసోడ్ మ‌ళ్లీ రిపీట్ కానుందా ?

మ‌ల్లారెడ్డి లాంటి నాయ‌కులు తాము చెప్పిన మాట విన‌క‌పోగా కేసీఆర్ భ‌జ‌న చేస్తున్నార‌న్న‌ది రెడ్ల ఆరోప‌ణ. ఈ సారి కేసీఆర్ భ‌జ‌న ఎక్కువ స్థాయిలో ఉంది కానీ త‌మ‌కు న్యాయం చేయాల‌న్న సోయి ఆయ‌న‌కు లేద‌న్న‌ది వారి ఆవేద‌న. రెడ్లంతా ఏక‌మై న్యాయం అనిపించే డిమాండ్ల కోసం ప‌నిచేయాల్సి ఉంది అన్న‌ది వారి వాద‌న....

తెలంగాణ కార్మికులకు శుభవార్త..దళితబంధు తరహాలో మరో పథకం

తెలంగాణ కార్మికులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతు బంధు, దళిత బంధు తరహాలోనే కార్మికుల కోసం త్వరలోనే ఓ కొత్త పథకం తీసుకువస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటన చేశారు. మేడే నేపథ్యంలో.. నిన్న రవీంద్ర భారతీలో కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల పక్షాన...
- Advertisement -

Latest News

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో...
- Advertisement -

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

విద్యార్థులకు అలెర్ట్...టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది....