mekapati
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరులో టీడీపీ మైండ్గేమ్..వైసీపీ చెక్.!
అధికార వైసీపీని నిలువరించేందుకు ప్రతిపక్ష టిడిపి కూడా గట్టిగానే కష్టపడుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో టిడిపి నేతలకు బాగా తెలుసు. ఇంకా టిడిపి మనుగడ ప్రమాదంలో పడినట్లే. అందుకే ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అలాగే వైసీపీకి ధీటుగా వ్యూహాలు కూడా వేస్తున్నారు. ఇక తమదైన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
త్వరలోనే టిడిపిలో చేరనున్న ఎమ్మెల్యే మేకపాటి !
నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగులబోతుంది. వైసీపీ రెబల్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా కలిగిరిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించుతున్నారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరులో రివర్స్ షాక్..వైసీపీలోకి టీడీపీ నేత.!
వైసీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్య..ఆ పార్టీకి వరుస షాకులు తగిలిన విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన కీలక నేతలు, జగన్ కు విధేయులుగా ఉండే నాయకులు..ఆ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మేకపాటికి వైసీపీ నేతల వార్నింగ్…ఉదయగిరికి వస్తే తరిమికొడతాం
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకు సవాల్ చేసారు. ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయనకు వైసీపీ నేతలు హెచ్చరికలు చేసిన సంగతి ఎలిసిందే, అయితే ఈ నేపధ్యం లో, ఆయన ఉదయగిరికి వచ్చారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చొని కూర్చున్నారు. ఎవరైతే తనను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేను ఆ పార్టీకే ఓటు వేశాను – మేకపాటి చంద్రశేఖరరెడ్డి
ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకర రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు...నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్ అయ్యారు. నేను పార్టీకి చేసిన.. ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని వివరించారు.
ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఆత్మకూరులో 82,742 మెజారిటీతో వైసీపీ ఘన విజయం
నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ దాదాపుగా ముగిసింది. అయితే.. ఈ ఆత్మకూరుఉప ఎన్నికల్లో 82742 ఓట్ల మెజారిటీ తో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో భారీ మెజారిటీ వైసిపి గెలుపొందింది. 20 రౌండ్లు ముగిసే సరికి... 82,742 వేల మెజారిటీ వైసీపీ పార్టీకి వచ్చింది.
అటు ఆత్మకూరు ఉపఎన్నికల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సంగం బ్యారేజికి…మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడతాం : సీఎం జగన్ ప్రకటన
సంగం బ్యారేజికి...మేకపాటి గౌతంరెడ్డి పేరు పెడతామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు. సంగం ప్రాజెక్టుకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా పెడతామని అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. నా సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్ మృతి పార్టీకి, నాకు, రాష్ట్రానికి లోటు అని కచ్చితంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్ : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలుగు రాష్ట్రాల ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ అని తేలగా ఈరోజు ఉదయం ఆయన కుమారుడు కేటీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సైతం కరోనా పాజిటివ్...
Latest News
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష
నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ...
భారతదేశం
భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!
రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...
భారతదేశం
ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది. గురుగ్రామ్కు చెందిన ఎం3ఎం కంపెనీపై మనీలాండరింగ్...
Telangana - తెలంగాణ
బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...