minister ktr

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కారు...

పండుగవేళ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ బోనస్‌ ప్రకటించారు : కేటీఆర్‌

మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్‌ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు...

రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలో దూసుకుపోతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ తరుణంలోనే..అక్టోబర్ 2న నల్లగొండ ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక నిన్న స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ...

ఇవాళ మంచిర్యాల పర్యటనకు మంత్రి కేటీఆర్‌..కారణం ఇదే

మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మందమర్రి, క్యాతన్ పల్లి ల్లో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు కేటీఆర్‌. ఇక పర్యటనలో భాగంగా... ఇవాళ ఉదయం పది గంటల కు మంచిర్యాల జిల్లాకు చేరుకోనున్నారు మంత్రి కేటీఆర్‌. అభివృద్ధి కార్యక్రమాల తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు. రెండు గంటలకు...

స‌త్తుప‌ల్లికి న‌ర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీ : కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌క‌ల క‌రెంట్ గ్యారెంటీ, సంవ‌త్స‌రానికి ఒక ముఖ్య‌మంత్రి దిగ‌డం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వ‌ర‌కు అన్ని కుంభ‌కోణాలే. ఆ కుంభ‌కోణాల కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని...

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ : కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గ్యారెంటీ కార్డులంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు గ్యారెంటీ కార్డులను అమలు చేసేది లేదని చెప్పారు. పదవులు రాని వారు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గంగిరెద్దుల వాళ్లలా...

ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటనలు

మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడతో కలిసి రూ.1369కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా మున్నేరు నదికి రెండు వైపులా రూ.690 కోట్లతో నిర్మించనున్న RCC ప్రొటెక్షన్ వాల్ కు, నదిపై రూ.690 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం, సత్తుపల్లిలో...

మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు : ఈటల

మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్, అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా...

పాలమూరును సర్వనాశనం చేసింది కాంగ్రెస్సే : కేటీఆర్‌

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే స్కీములు..కాంగ్రెస్ వస్తే స్కాములని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఓటుకు నోటు దొంగ చేతికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో ఏటూ జడ్ స్కాములేనని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే సంవత్సరానికో ముఖ్యమంత్రి మారుతారని.. సీల్డ్ కవర్ సీఎంలు వస్తరని ఎద్దేవా చేశారు. వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మాట్లాడిన కేటీఆర్.. గ్యారంటీ,...

హైదరాబాదులో అతి పెద్ద షాపింగ్ మాల్‌… ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన లులూ గ్రూప్ చెందిన అతి పెద్ద షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఈ సూపర్ షాపింగ్ మాల్ ను రూ.300 కోట్లతో కేపీహెచ్ బీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, కేరళ నుంచి యూఏఈ వెళ్లిన యూసుఫ్ అలీ లులూ గ్రూప్...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...