mobile reviews

ఫిబ్రవరి 16న లాంచ్‌ కానున్న iQOO Neo 7 5G. లీకైన ఫీచర్స్..!

ఐకూ నుంచి కొత్త ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుంది. iQOO Neo 7 5G. ఫిబ్రవరి 16న ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!  ధర (అంచనా) ఐకూ నియో 7 5జీ 8 జీబీ ర్యామ్, 128...

Samsung Galaxy S23 Ultra BMW M ఎడిషన్ లాంచ్‌..అందుబాటులో 1000 యూనిట్లే..!

శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. అదే గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌. కంపెనీ ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద మూడు స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ Samsung Galaxy S23 Ultra. శాంసంగ్ తన ఎస్23...

పది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న Realme GT Neo 5

ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే ఫోన్లు..కెమెరా, ఛార్జింజ్ టైమ్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాయి. కష్టమర్స్‌కు ఛార్జింగ్‌ ఎంత తక్కువటైమ్‌లో ఫుల్‌ అయితే..అంట టైమ్‌ సేవ్‌ అవుతుంది. చైనాకు చెందిన రియల్‌మీ సంస్థ ఈ ఫీచర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది..? త్వరలోనే దీన్ని...

వన్‌ప్లస్‌ నుంచి లాంచ్‌ అయిన మొట్టమొదటి ట్యాబ్‌..!

వన్‌ప్లస్‌ నుంచి మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో ఉంది. ప్యాడ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను అందించనున్నారు. ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా ప్రజలు దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, వారు ఇందులో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారని...

ఇండియాలో లాంచ్‌ అయిన Poco X5 Pro 5G..

పోకో నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. అదే పోకో ఎక్స్5 ప్రో 5జీ. ఇది మొత్తం రెండు వేరియంట్లల్లో విడుదలైంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో మిడ్ రేంజ్‍లో ఈ ఫోన్ అడుగుపెట్టింది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్‌...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...