Mobile updates
మొబైల్ రివ్యూ
కోకా కోలా మొబైల్ తయారీ రంగంలోకి దిగనుందా..?
కోకా కోలా.. పరిచయం అక్కర్లేని బ్రాండ్ ఇది..ఈ పేరు వినగానే కూల్డ్రింక్ మాత్రమే గుర్తుకు వస్తుంది.. కానీ ఇకనుంచి మీరు కోకా కోలా పేరు వినగానే.. ఫోన్ కూడా వస్తుంది.. ఎందుకంటే..ఈ కంపెనీ ఇండియాలో బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోకా కోలా మొబైల్ తయారీ రంగంలోకి దిగనుందా?...
మొబైల్ రివ్యూ
ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న POCO X5 Pro..స్పెసిఫికేషన్స్ ఇవే..!
పోకో నుంచి కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. అదే.. POCO X5 Pro. POCO X5 Pro ఫోన్ ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం.. ఇక ఈ ఫోన్తో పాటు POCO X5 కూడా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. POCO X5 Pro ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా...
టెక్నాలజీ
లాంచ్ అయిన Samsung Galaxy F04.. స్పెషల్ ఆఫర్ కొద్దిరోజులే..!!
కొత్త సంవసత్సరంలో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్. ఇది ఒక బడ్జెట్ రేంజ్ మొబైల్.. ఒక్కవేరియంట్లోనే లాంచ్ ఈ ఫోన్ ధర ఎనిమిది వేల లోపే ఉంది. స్టోరేజ్ మాత్రం 64జీబీ ఇచ్చారు. ఇంకా ఫోన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04...
టెక్నాలజీ
ఇండియాలో రిలీజ్ అయిన Lava Blaze NXT బడ్జెట్ ఫోన్..
లావా నుంచి కొంత ఫోన్ లాంచ్ అయింది. లావా బ్లేజ్ NXT (Lava Blaze NXT) అనే మరో కొత్త స్మార్ట్ఫోన్ను కంపెనీ రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఇది 4GB + 64GB సింగిల్ కాన్ఫిగరేషన్లోనే లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G37 SoC చిప్సెట్తో పనిచేస్తుంది. కంపెనీ ఈ కొత్త మోడల్ను ఇండియాలో లాంచ్...
టెక్నాలజీ
చైనాలో లాంచ్ అయిన రియల్మీ 10 ప్రో స్మార్ట్ ఫోన్..
రియల్మీ 10 సిరీస్లో కొత్త ఫోన్ అయిన రియల్మీ 10 ప్రో ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. డ్యూయల్ బ్యాండ్ 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12 ప్రోతో...
టెక్నాలజీ
OnePlus Nord N20 SE: రూ. 15 వేలకే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్
వన్ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. అదే.. వన్ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ. ఇది అధికారికంగా ఇండియాలో లాంచ్ కాలేదు కానీ అందుబాటులో అయితే ఉంది. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్.. ఆఫర్లో కొంటే ఇంకా తక్కువగా వస్తుంది. ఈ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందా, లేకపోతే ఇలా లాంచ్...
టెక్నాలజీ
చైనాలో లాంచ్ అయిన ఒప్పో A58 5G స్మార్ట్ ఫోన్..!!
చైనీస్ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో సంస్థ తాజాగా ఒప్పో A58 5G ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్..డ్యుయల్ మోడ్ 5G సపోర్ట్, 50 MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ.. వంటి ఫీచర్లతో ఫోన్ రిలీజ్ అయింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను ఇతర...
టెక్నాలజీ
ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న నథింగ్ ఇయర్ స్టిక్..
నథింగ్ కంపెనీ తమ స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం సూపర్ ఆఫర్ ప్రకటించింది. నథింగ్ ఇయర్ స్టిక్ను నవంబర్ 17న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ ఇయర్ స్టిక్ యూకే, అమెరికా, యూరప్ సహా 40 దేశాలలో నవంబర్ 5 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఇయర్ స్టిక్ను లాంచ్ కంటే ముందే సొంతం...
టెక్నాలజీ
లాంచ్కు రెడీ అయిన Oppo Reno 8 Pro 5G స్మార్ట్ ఫోన్..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త ఫోన్ను త్వ లాంచ్ చేయనుంది. అదే ఒప్పో రెనో 8 ప్రో 5జీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లిమిటెడ్ ఎడిషన్. ఒప్పో రెనో 8 ప్రో 5జీ ఇప్పటికే మనదేశంలో లాంచ్ అయింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లెదర్ ఫినిష్తో రానుంది. దీని...
టెక్నాలజీ
అక్టోబర్ 20న చైనాలో లాంచ్ కానున్న iQoo Neo 7 స్మార్ట్ ఫోన్..!
ఐకూ నుంచి కొత్త ఫోన్ లాంచ్కు రెడీ అయింది. ఈ నెల 20న చైనాలో లాంచ్ కానుంది. అదే ఐకూ నియో 7. లాంచ్కు ముందే ఫోన్కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.. మరీ లీకుల ఆధారంగా విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!
ఐకూ నియో 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
దీని బ్యాటరీ సామర్థ్యం...
Latest News
బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు : మంత్రి కేటీఆర్
అరవై ఏళ్లలో ఏమి చేయని కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తోందని పురపాలక మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లాలో రూ.313 కోట్ల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన
ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ సాయిప్రసాద్ ను ఆ స్థానంలో సీఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...
Telangana - తెలంగాణ
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...
Telangana - తెలంగాణ
నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో కొత్తగా...