Modi Sarkar

కేంద్రం నుండి సూపర్ స్కీమ్.. ఆడ పిల్ల పుడితే రూ.21 వేలు..!

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తెచ్చింది. ఈ స్కీముల వలన చాల మందికి ప్రయోజనం కలుగుతోంది. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ని కూడా కేంద్రం ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడానికి.. ఆడపిల్ల పుడితే.. వాళ్ళ పేరు మీద డబ్బులు డిపాజిట్ చేస్తోంది. దాదాపు చాలా రాష్ట్రాలు అమ్మాయి...

300 సీట్లతో మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం – అమిత్‌ షా

300 సీట్లతో మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. జగన్ పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ...

రైతుల కోసం మోడీ సర్కార్ వినూత్నమైన విధానాలను తీసుకొస్తుంది – కిషన్ రెడ్డి

రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటివి అమలు చేస్తున్నామన్నారు. కనీస మద్దతు ధర 2014 తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందన్నారు. బియ్యం ఎగుమతులు 109 శాతం పెరిగాయన్నారు....

అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్‌ 14వ విడత డబ్బులు అప్పుడే..!

కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటోంది. రైతుల కోసం కూడా మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సర్కార్ రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ యోజన పథకం ఒకటి. ఈ స్కీము తో చాలా...

వారికి కేంద్రం శుభవార్త.. రూ.4 లక్షల బెనిఫిట్.. పూర్తి వివరాలు ఇవే..!

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో ఎన్నో లాభాలు ఉంటాయి. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కూడా వున్నాయి. వీటినే జన సురక్ష స్కీమ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.....

ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఉద్యోగులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎంప్లాయీస్‌కు శుభవార్త ని తీసుకు వచ్చేలానే కనపడుతోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ గుడ్ న్యూస్ ని అందించేలానే వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం జూలై డిసెంబర్ కాలానికి కూడా డియర్‌నెస్ అలవెన్స్...

బిగ్ అలర్ట్.. ఆధార్ విషయంలో.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది ఆధార్. ఆధార్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి మొదలు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టడం దాకా ఆధార్ తప్పక ఉండాలి. అయితే ఇలా ప్రతీ...

రూ.210 పెట్టండి చాలు… ప్రతి నెలా రూ.5000 పెన్షన్‌..!

కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ఎన్నో రకాల లాభాలని పొందుతున్నారు. వివిధ రంగాలలో ఆర్థికంగా ఎదగడం నుంచి పెన్షన్‌ తీసుకునే వాళ్ళ వరకు కూడా ఎన్నో స్కీములని తీసుకు వస్తూనే ఉంది కేంద్రం. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీముల లో అటల్ పెన్షన్...

వారికి కేంద్రం శుభవార్త..!

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. సామాన్యులకు మోదీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడి పెడితే చక్కటి రాబడి వస్తుందని చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇప్పుడు పోస్టాఫీసు...

కెసిఆర్ ఫ్యామిలీని మోడీ సర్కార్ టార్గెట్ చేసింది – అసదుద్దీన్ ఓవైసీ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్సీ కవిత, బిఆర్ఎస్ పార్టీ సర్కార్ పై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితకు మద్దతుగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....