mumbai airport

వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్… త్వరలోనే టీం లోకి !

కొంతకాలం క్రిందట కారులో ప్రయాణిస్తున్న టీం ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యి విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదం వలన జరుగుతున్న ఐపీఎల్ కు మరియు జూన్ లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కూడా దూరం అయ్యాడు. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంతగా నష్టపోయిందో...

ముంబై ఎయిర్‏పోర్టులో మెరిసిన సమంత… వీడియో వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య , సమంత అనుకోకుండా 2021 అక్టోబర్ 2వ తేదీన విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే సినీ పరిశ్రమ లోకి ఏ మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత ఒక్కొక హీరోతో ఒక్కొక్క రకమైన సినిమా చేస్తూ...

ముంబై విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టివేత

పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అక్రమ బంగారం తరలింపునకు అడ్డుకట్ట పడడం లేదు. అనుమానితులను అదుపులోకి తీసుకొని బంగారం సీజ్ చేస్తున్నా యదేచ్చగా అక్రమ బంగారాన్ని తరలించడానికి మరో కొత్త ప్లాన్ వేస్తున్నారు. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 7.87 కోట్ల విలువ చేసే...

దేవరకొండతో మాల్దీవులకు రష్మిక..కారణం ఇదే

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి గీతాగోవిందం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరు నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం మరింతగా...

Samantha : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సమంత.. ఫోటోలు వైరల్

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం...

విమానంలో తాగి రచ్చ చేశాడు… చేసేందేం లేక ఎమర్జెన్సీ ల్యాండింగ్

తాగుబోతు తాగి రచ్చ చేశాడు. ఇదేదో బార్ లోనో, రెస్టారెంట్, ఇంట్లోనో కాదు. ఏకంగా అంతర్జాతీయ విమానంలో రచ్చ చేశాడు. దీంతో చేసేందేం లేక ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు పైలెట్లు. ఈ ఘటన దోహ- బెంగళూర్ విమానంలో జరిగింది. విమానంలో తాగుబోతు ప్రయాణీకుడు గొడవ సృష్టించాడు. పోలీసులు కథనం ప్రకారం దోహ-...

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు షాక్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న అధికారులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఇమ్మిగ్రేష‌న్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె పై ఈడీ లుకౌట్ నోటీసులు ఉన్నా.. విదేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ముంబై ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. కాగ ఆది వారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదాశాల‌కు వెళ్ల‌డానికి ముంబై విమానాశ్ర‌యానికి చేరుకుంది. దీంతో విమానాశ్ర‌యం లో ఉన్న ఇమ్మిగ్రేష‌న్ అధికారులు...

హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్ : ఎయిర్ పోర్ట్ లో 5 కోట్ల విదేశీ వస్తువులు సీజ్

టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. విదేశీ వస్తువుల తో ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్కయ్యాడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా 5 కోట్ల విలువ చేసే విదేశీ వాచ్ లను హార్దిక్ పాండ్యా నుంచి...
- Advertisement -

Latest News

BRS 70 కి పైగా సీట్లు సాధిస్తుంది : కేటీఆర్

తెలంగాణ 70 కి పైగా సీట్లు సాధిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ శాస‌న‌స‌భ‌కు గురువారం పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై...
- Advertisement -

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...