Nara Lokesh Yuva Galam Padayatra in AP

అమ్మ ఒడి ఊసే లేదు.. ఏ ముఖం పెట్టుకొని జగన్‌ ఓట్లు అడుగుతారు? : లోకేశ్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడారు. ‘‘వంద సంక్షేమ కార్యక్రమాలను...
- Advertisement -

Latest News

కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
- Advertisement -

Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...