Naveen Polishetty

అతని వల్లే ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టిన అనుష్క.. నిజమేనా..?

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది....

నవ్వుల పూలు పూయిస్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ట్రైలర్ వచ్చేసింది. నవ్వుల పూలు పూయించడానికి వచ్చేసింది. జాతి రత్నాలు ఫేమ్​ హీరో నవీన్ పొలిశెట్టి - స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటించిన సినిమా 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. ఈ సినిమా ట్రైలర్​ను మూవీమేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు....

మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి..వీడియో వైరల్

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. ఇక ఈ టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న తాజా సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఈ...

‘Miss.శెట్టి Mr.పొలిశెట్టి’ టీజర్ విడుదల

తెలుగులో స్టార్ హీరోయిన్ గా… లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి… ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతోంది. గత ఏడాది నిశ్శబ్దం సినిమాతో… నిరాశపరిచిన ఈ అమ్మడు.. తాజాగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 14 పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి...

నవీన్ పొలిశెట్టిపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్… ఏమన్నారంటే?

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన 'సైమా' అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి విమర్శకుల ఉత్తమ నటుడిగా నవీన్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్‌, రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు దక్షిణాదికి...

‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ హీరో

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం. ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే...

నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ ట్వీట్… హీరో అవ్వాలంటే గొప్పవాడు కానక్కరలేదంటూ…

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘సైమా’ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి విమర్శకుల ఉత్తమ నటుడిగా నవీన్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్‌,...

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు సీక్వెల్..స్పష్టతనిచ్చిన దర్శకుడు..

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తొందని చెప్పొచ్చు. కొన్ని చిత్రాలు తెరకెక్కించేప్పుడే స్పష్టంగా రెండు పార్ట్స్ లో రాబోతున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, మరి కొన్ని సినిమాలకు మాత్రం విడుదలైన కొంత కాలానికి సీక్వెల్స్ ప్లాన్ చేస్తు్న్నారు. ‘బాహుబలి’ పార్ట్ వన్, టూ రాగా, పుష్ప పార్ట్ వన్, టూ వస్తున్నాయి. ఇక బాలీవుడ్...

అన‌గన‌గా ఒక‌ రాజులో న‌వీన్‌కు జోడీగా శ్రీ‌లీల‌!

హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి టైటీల్ అనౌన్స్ టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ను చూపుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. దీంతో ఈ సినిమా పై...

“అనగనగా ఒకరాజు” అంటూ వచ్చేసిన నవీన్ పొలిశెట్టి.. ఇక కామెడీ జాతర షురూ

జాతి రత్నాలు సినిమా బంపర్ విజయం సాధించడంతో హీరో నవీన్ పొలిశెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న అనుష్క మూవీ లో ఛాన్స్ కొట్టేసిన హీరో నవీన్ పొలిశెట్టి... తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు.కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో... "అనగనగా ఒక రాజు" అనే సినిమాను నవీన్...
- Advertisement -

Latest News

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర...
- Advertisement -

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...