Odisha train accident
వార్తలు
ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. రైల్వే సేఫ్ కమిషన్ నివేదిక
ఒడిశాలో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ప్రమాదమేనా.. లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా.. లేదా ఇందులో ఏదైనా కుట్ర దాగుందా అనే అంశంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది క్షతగాత్రులయ్యారు....
భారతదేశం
ఒడిశా రైలు విషాదం.. ఇప్పటికీ మార్చురీలోనే 76 మృతదేహాలు
ఒడిశాలో గత కొద్దిరోజుల క్రితం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రైలు ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. ఇప్పటికీ ఆ దుర్ఘటనలో మృతిచెందిన వారి గుర్తింపు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. ఇంకా 76 మృతదేహాలు...
భారతదేశం
బహానగా ప్రజలకు రైల్వే మంత్రి కృతజ్ఞతలు.. బహుమతిగా రూ.2 కోట్ల నిధులు
ఇటీవల ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదం గురించి తెలియగానే సమీపంలో ఉన్న బహానగా గ్రామస్థులు.. ఆ రాత్రంతా క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రులకు తరలించారు. వారి వల్లే వందల మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామస్థుల సహాయక చర్యల...
భారతదేశం
ఒడిశా ప్రమాదం.. 290కి చేరిన మరణాల సంఖ్య
ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేయిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఓవైపు స్థానిక పోలీసులు.. మరోవైపు కేంద్ర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది.
అయితే, తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. కటక్ ఆసుపత్రిలో...
క్రైమ్
హమ్మయ్య: ఊటీలో పట్టాలు తప్పిన హిల్ ట్రైన్… తృటిలో తప్పిన ఘోరప్రమాదం.. !
ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వలన దేశమంతా గజగజ వణికిపోయింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో జరిగిన రైలు ప్రమాదాలు లేవని అధికారులు సైతం ప్రకటించారు. ఈ ప్రమాదం తర్వాత వరుసగా కొన్ని చోట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరుగగా... తాజాగా...
భారతదేశం
ఒడిశా రైలు ప్రమాదం.. వెలుగులోకి సంచలన లేఖ
ఒడిస్సాలో మూడు రైలు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రిలే రూములు, సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబ్బులు లాకింగ్ ఏర్పాట్లు చేయాలని.. లోపల ఉంటే తెలియజేయాలని రైల్వే శాఖ అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలు జారీ...
భారతదేశం
ఒడిశా రైలు ప్రమాదం.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో... రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఒడిస్సాలో మూడు రైలు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రైళ్ల రాకపోకలకు సంబంధించి రిలే రూములు, సిగ్నల్ వ్యవస్థలో పరికరాలకు డబ్బులు లాకింగ్ ఏర్పాట్లు చేయాలని.. లోపల ఉంటే...
భారతదేశం
రైలు ప్రమాదంపై సిబిఐ విచారణ… కరెక్ట్ కాదు: సీఎం మమతా బెనర్జీ
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం అది ఇది అంటూ ఏవేవో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇది అని స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోవడం ఇక్కడ గమనించాలి. ఇక ఈ ప్రమాదంపై సిబిఐ విచారణ చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...
భారతదేశం
Odisha : రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య 275
ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275 గా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ అటు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు మృతుల సంఖ్య. జనరల్ బోగీల్లో ప్రయాణించిన వారి శవాలను గుర్తించడంలోనే సమస్య తలెత్తుతోందని వెల్లడించింది రైల్వేశాఖ.
రైల్వే ట్రాక్ను పునరుద్ధరించినా గుర్తించలేని శవాలను...
భారతదేశం
రైలు ప్రమాదంపై ఇవాళ్టి నుంచి సీబీఐ దర్యాప్తు
కోరమండల్ ఘోర రైలు ప్రమాదం పై రంగంలోకి దిగనుంది సీబీఐ. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ట్యాపరింగ్ జరిగినట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. లోకోపైలెట్ల వైఫల్యం లేదని నిర్ధారణకు రావడం.. కుట్ర కోణం వెలుగులోకి రావడంతో సీబీఐ దర్యాప్తు చేయనుంది. మొదటి నుంచి ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్...
Latest News
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డులు ఎంపిక : పోసాని
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 23, 2023న నాటక రంగ నంది అవార్డులను అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా...
Telangana - తెలంగాణ
రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని...
Telangana - తెలంగాణ
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష
వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు,...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...