paddy issues
Telangana - తెలంగాణ
ప్రతి పక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయి… వరిని సాగు చేస్తే రైతులు నష్టపోవడం ఖాయం- నిరంజన్ రెడ్డి..
వరిసాగు పై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ అవలంభిస్తున్న విధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు వరివేసేలా రైతుల్ని రెచ్చగొడుతున్నాయంటూ మండిపడ్డారు. రైతులు వరిని సాగు చేస్తే నష్టపోవడం ఖాయమని హెచ్చిరించారు. ఎవరైతే సీడ్ కోసం, మిల్లర్లతో ఒప్పంద ఉంటే.. వారు నిరభ్యంతరంగా వరిని సాగు చేసుకోవచ్చని...
Telangana - తెలంగాణ
వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు- గంగుల కమలాకర్…
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమనేది స్పష్టమైందని ఆయన అన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి స్పష్టం చేశారు మంత్రి గంగుల. కేంద్రం కొనుగోలు...
Telangana - తెలంగాణ
కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరించండి…! టీ బీజేపీ నేతలతో అమిత్ షా.
తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రతరం చేస్తోంది. దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సిద్ధమైంది. తాజాగా ఇటు టీఆర్ఎస్ మంత్రులు, మరోవైపు టీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీకాగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రులు భేటీ...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ ఓటమి తర్వాత … కేసీఆర్ ధాన్యం అంశాన్ని ఎత్తుకున్నారు.- కిషన్ రెడ్డి.
వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.- పియూష్ గోయల్
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ నేతలు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పియూష్ గోయల్ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని విమర్శించారు. రైతులతో రాజకీయ చేస్తుందన్నారు. తెలంగాణలో గత ఐదేళ్లలో...
Telangana - తెలంగాణ
బీజేపీ నేతల పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. – హరీష్ రావు.
ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు హరీష్ రావు. కేంద్రం వడ్లు కొంటే ఈ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదన్నారు. మేము...
Telangana - తెలంగాణ
హిందూ దేవుళ్లను విమర్శించిన వారిని పక్కన పెట్టుకుని కేసీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారు- కిషన్ రెడ్డి.
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీడియా సమావేశం వినాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ఓవైపు అసదుద్దీన్, మరో వైపు అక్బరుద్దీన్ ను కూర్చోపెట్టుకుని నీతులు చెప్పొద్దని.. హిందు దేవుళ్లను...
Telangana - తెలంగాణ
హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు- ఈటెల రాజేందర్
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు మంచి గుణపాఠం నేర్పించారని అన్నారు. హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు. ధర్నా చౌక్ లో ధర్నా చేసేలా హుజూరాబాద్ ప్రజలు చేశారు. 7 ఏళ్ల కాలంలో ప్రజల్లో ...
Telangana - తెలంగాణ
టీఆర్ఎస్ ఎంపీలతో నేడు సీఎం కేసీఆర్ కీలక భేటీ… ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు అంశం కాకను రాజేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీసింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు. లోక్ సభ, రాజ్య సభల్లో స్పీకర్ పోడియం ముందు...
Telangana - తెలంగాణ
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్…
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తూ టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఏడో రోజు ప్రారంభం అయిన తర్వాత లోక్ సభలో, అటు రాజ్యసభలో రైతుల సమస్యలు, మద్దతుధర, ధాన్యం కొనుగోలు అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టారు. రైతు సమస్యలను చర్చించాలని ఇరు సభల్లో వాయిదా తీర్మాణాలు ఇచ్చారు. లోక్ సభ పోడియం వద్ద...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....