parashuram

మరో సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. అయితే ఈ...

‘సర్కారు వారి పాట’ OTTలోకి వచ్చేసింది..కానీ కండీషన్స్ అప్లై..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల విడుదలై సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కాగా, అప్పుడే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేసింది. కానీ, సినిమా చూడాలంటే ఓటీటీ సబ్ స్క్రైబర్స్ సైతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్స్ లో పే పర్ వ్యూ...

మహేశ్ అభిమానులకు శుభవార్త..‘సర్కారు వారి పాట’లో మరో సర్‌ప్రైజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో నుంచి తీసేసిన ‘మురారి వా’ సాంగ్ ను యాడ్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కీర్తి సురేశ్,మ హేశ్ బాబుల పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. మాస్...

మహేశ్ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ సర్‌ప్రైజ్..అతి త్వరలో SSMB28 అప్‌డేట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.. ఈ నెల 12న విడుదలై సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం పూర్తియిన నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్ పైన...

ట్రెండ్ ఇన్: సమ్మర్ బ్లాక్ బాస్టర్..రికార్డుల వేటలో మహేశ్ ‘సర్కారు వారి పాట’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ అంచనాలను మించి ఉందని మహేశ్ - కృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ ఇంకా యంగ్ గా కనిపించడంతో...

మహేశ్..సరిలేరు నీకెవ్వరు..‘సర్కారు వారి పాట’పై అనిల్ రావిపూడి కామెంట్స్ ఇవే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. మేజర్ అజయ్ గా చక్కటి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మహేశ్ ..ఆ తర్వాత దాదాపుగా రెండున్నరేళ్ల పాటు బిగ్ స్క్రీన్ పైన కనబడలేదు. కొవిడ్ మహమ్మారి వలన పరిస్థితులలో మార్పులొచ్చాయి. అలా మహేశ్ నటించిన...

ట్రెండ్ ఇన్: ఎస్‌వీ‌పీ మేనియా ఆగయా..బాక్సాఫీసుపై ‘సర్కారు వారి పాట’ వేట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. మహేశ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఈ క్రమంలోనే మహేశ్ ను చూసేందుకు మహేశ్- కృష్ణ అభిమానులు రెడీ...

‘సర్కారు వారి పాట’లో ఆ డైలాగ్‌పై డైరెక్టర్ పరశురామ్ వివరణ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ . ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ డెఫినెట్ గా ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మహేశ్ - కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి...

వెన్నెల కిషోర్-మహేశ్ బాబు ఈసారి చించేస్తారట..‘సర్కారు వారి పాట’ నెక్స్ట్ లెవల్

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆరోగ్యకరమైన కామెడీ సీన్స్ ను వెండితెర పైన పండించేందుకు దర్శకులు చాలా ప్రయత్నించేవారు. అయితే, సినిమా మేకింగ్ లో వచ్చిన మార్పుల క్రమంలో హీరోలే కమెడియన్స్ అయిపోయారు. వారికి సపోర్టర్స్ గా కొందరు కమెడియన్స్ వచ్చేశారు. సీనియర్ కమెడియన్స్ సైతం కాలం చేశారు. ఏవీఎస్,...

టైటిల్ చెప్పగానే అదిరిపోయిందన్న మహేశ్..సూపర్ స్టార్ కోసమే ‘సర్కారు వారి పాట’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..డెఫినెట్ గా సూపర్ హిట్ అని, తాను కాన్ఫిడెంట్ గా ఉన్నానని ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో దర్శకుడు పరశురామ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని,...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....