pm

ఇలాగే వదిలేస్తే ఏపీ దారుణంగా తయారవుతుంది : కేశినేని నాని

శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలు...

ప్రధాని పీఠంపై ఆశలేదు.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

విపక్షాల కూటమి ఇండియా తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండొచ్చనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పీఎం పదవి తమకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇదే అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ... తనకు పీఎం...

మోదీ, ఆర్థికమంత్రి నిర్మలమ్మతో జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న జగన్ కు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా...

మోదీ స‌హా బీజేపీ నేత‌లకు ప్రియాంక స‌వాల్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ప్రధానమంత్రికి సవాల్ విసిరారు, గతంలోని సమస్యలను లేవనెత్తకుండా ప్రజల సమస్యలపై ఎన్నికల్లో పోరాడాలని, ప్రజలను పోరాడటానికి లేదా ఉగ్రవాదంపై మాట్లాడేలా చేసి, తన సత్తాను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఉగ్రవాదం పెద్ద సమస్య అని, టెర్రర్‌ను అంతం చేసేందుకు చాలా మంది కృషి చేస్తున్నారని...

Breaking : పొలంలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ హెలికాప్టర్

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాఫ్టర్ హెలిప్యాడ్ వద్ద బురదలో కూరుకుపోయింది. ల్యాండ్ అయిన సమయంలోనే బురదలో కూరుకుపోవడంతో ఎస్పీజీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఎందుకు తనిఖీ చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో...

రాహుల్ గాంధీ పీఎం అయినప్పుడే YSR ఆత్మ శాంతిస్తుంది !

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారు. అయితే ఆయన మరణానంతరం కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. కాగా తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వైస్సార్ గురించి ఒక...

త్వరలోనే సీఎం జగన్.. దేశ ప్రధాని అవుతారు – వైసీపీ ఎమ్మెల్యే

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని, అందుకే ఈ దేశానికి జగన్ ప్రధాని అవుతారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నారని, గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి పై...

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం లేఖ

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో...

పోస్టాఫీసులో అద్బుతమైన స్కీమ్..నెలకు రూ.5 వేలు పొందే అవకాశం..

మనం ఎందులోనైనా పెట్టుబడి పెడితే పది రూపాయలు వస్తుందనే ఆలొచిస్తారు. ఏదైనా వ్యాపారం చేస్తున్న కూడా సంతృప్తికరమైన లాభాలు రావడం లేదు..కానీ పోస్టాఫీసులో పెట్టె పెట్టుబడిలో మాత్రం మంచి లాభాలను పొందవచ్చు..ఎక్కువ మొత్తంలో లాభం వచ్చే విధంగా పోస్టాఫీసుల్లో అనేక రకాలు స్కీంలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్...

తమిళ్ హీరో విజయ్‌కాంత్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..ఎందుకంటే?

కోలీవుడ్(తమిళ్) సీనియర్ హీరో, పొలిటీషియన్ విజయ్ కాంత్ కొద్ది రోజుల కిందట హెల్త్ ఇష్యూస్ తో ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన అనారోగ్యం విషయమై డీఎండీకే పార్టీ కార్యాలయం ప్రకటన చేసింది. డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ అధినేత విజయ్ కాంత్ కొంత కాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారని తెలిపింది....
- Advertisement -

Latest News

నేను కష్టంలో ఉన్నప్పుడు కోహ్లీ ఇంటర్వ్యూలు చదివాను: పీవీ సింధు

ఇండియాలో దిగ్గజ మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు దక్కించుకున్న వారిలో తెలంగాణకు చెందిన పీవీ సింధు ఒకరు. ఈమె ఒలంపిక్ మెడల్ దక్కించుకుని తన...
- Advertisement -

హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే వారు కావొచ్చు అందరూ హైదరాబాద్ కు...

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును...

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...