politcal analysis
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎడిట్ నోట్: చివరి ఛాన్స్..!
వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అటు జగన్కు గాని, ఇటు చంద్రబాబుకు గాని చాలా ముఖ్యమని చెప్పొచ్చు. జగన్ గాని మరోసారి అధికారంలోకి రాకపోతే..వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో, బాగా కసి మీద ఉన్న టీడీపీ ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేడు. ఇక బాబు గాని మళ్ళీ సీఎం అవ్వకపోతే..ఇంకా ఆయన రాజకీయ చరిత్ర క్లోజ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎడిట్ నోట్: చివరి ఛాన్స్..!
వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది అటు జగన్కు గాని, ఇటు చంద్రబాబుకు గాని చాలా ముఖ్యమని చెప్పొచ్చు. జగన్ గాని మరోసారి అధికారంలోకి రాకపోతే..వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో, బాగా కసి మీద ఉన్న టీడీపీ ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేడు. ఇక బాబు గాని మళ్ళీ సీఎం అవ్వకపోతే..ఇంకా ఆయన రాజకీయ చరిత్ర క్లోజ్...
Telangana - తెలంగాణ
హస్తినకు ఈటల-కోమటిరెడ్డి..స్ట్రాటజీ మార్చేస్తున్నారా?
తెలంగాణలో బీజేపీ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేసుకుంటుంది..కేసిఆర్కు ధీటుగా ముందుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైన..గట్టిగా పోరాడిందనే పాజిటివ్ బిజేపికి ఉంది. అసలు ఏ మాత్రం బలం లేని చోట 85 వేల పైనే ఓట్లు తెచ్చుకుంది....
Telangana - తెలంగాణ
కారు-కమలం కౌంటర్ పాలిటిక్స్..ఎన్నికలే టార్గెట్..!
తెలంగాణలో టిఆర్ఎస్-బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. రాజకీయంగానే కాదు..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు రాజకీయం నడుపుతున్నాయి. ఒక పార్టీ ఒక ఎత్తు వేస్తే...మరొక పార్టీ మరొక ఎత్తుతో ముందుకొస్తుంది. పూర్తిగా రాజకీయ పరమైన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ టైమింగ్..మోదీని కీర్తిస్తూ..ఏం చెప్పాలని..!
ఇటీవల ప్రధాని మోదీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణల్లో మోదీ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అయితే తెలంగాణలో పూర్తిగా కేసిఆర్ ప్రభుత్వం టార్గెట్ గా మోదీ విమర్శలు చేశారు. కానీ ఏపీలో అలా చేయలేదు. ఓ వైపు జగన్తో సఖ్యతగానే ఉంటూ, మరో వైపు పవన్తో మోదీ...
Telangana - తెలంగాణ
రాజాసింగ్కు లైన్ క్లియర్.. సస్పెన్షన్ ఎత్తివేత?
ఎట్టకేలకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్..జైలు నుంచి విడుదలయ్యారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పాతబస్తీలో ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానంగా సరిగ్గా లేదని చెప్పి వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ తర్వాత విద్వేష ప్రసంగాలతో సమాజంలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తారక్ క్లారిటీగానే ఉన్నట్లు ఉన్నారు!
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది... చంద్రబాబుకు వయసు మీద పడుతుంది... పార్టీని నిలబెట్టే స్టామినా లోకేష్కు లేదు. దీంతో టీడీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు... జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి... పార్టీని నడిపించాలని, ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి అభిమానులు... ఎన్టీఆర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఉండవల్లి రూటెటు? అన్ని వర్గాలకూ దూరమేనా..?
ఆయన స్వతహాగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రముఖ లాయర్. అయితే, ఆ వర్గం ఆయనను పట్టించుకోదు. ఆయనే రాజమండ్రి మాజీ ఎంపీ, మేధావి.. ఉండవల్లి అరుణ్కుమార్. బ్రాహ్మణ సామాజిక వర్గమే అయినా.. ఆ వర్గం ఈయనను పట్టించుకోకపోవడానికి కారణం.. ఆయన రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గంతో పూసుకుని తిరిగారు తప్ప.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబు వీళ్లకు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చాడేంటి…!
అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు చంద్రబాబు బాగా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎప్పుడు లేని విధంగా పార్టీలో పదవుల పంపకాలు చేపట్టారు. అసలు మునుపెన్నడూ లేని విధంగా టీడీపీలో పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా అధ్యక్షులని కూడా పెట్టారు. ఇక...
Latest News
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో...
ఆరోగ్యం
బిర్యానీ ఆకుల నీళ్లతో బరువు తగ్గడంలో నిజమెంత..?అసలు తాగొచ్చా..?
బిర్యానీల్లో వాడే ఆకు అందరూ బిర్యానీ, పులావ్ చేసేటప్పుడు మాత్రమే వాడతారు.. కానీ బిర్యాని ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే...
Telangana - తెలంగాణ
అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థున్ ఓవైసీ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది....
agriculture
వరిలో అగ్గితెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పండించే పంటలలో ఎక్కువగా వరిని పండిస్తారు.. అయితే అన్ని ప్రాంతాల్లో అగ్గి తెలుగు ఎక్కువగా బాదిస్తుంది.పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు వైరక్యులేరియా గ్రిజీయా అనే శిలీంధ్రం...
వార్తలు
త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!
మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా...