postal scheme
Schemes
పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.95 డిపాజిట్తో రూ.14 లక్షలు..!
పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం కూడా ఒకటి. కేవలం రూ.95 ఇన్వెస్ట్మెంట్తో మెచ్యూరిటీ సమయం లో కేవలం దాదాపు రూ. 14...
Schemes
రోజుకి యాభై ఆదా చేస్తే రూ. 35 లక్షలు…!
చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. స్కీమ్స్ లో డబ్బులను పెట్టి పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. అయితే పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామీణ సురక్ష యోజన...
Schemes
అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. ప్రతీ నెలా రూ.2,500..!
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. ఇప్పుడు సంపాదించుకుంటున్న దానిలో కొంత డబ్బులు భవిష్యత్తు కోసం దాచుకోవాలనుకుంటున్నారు. అయితే మీరు కూడా అలానే అనుకుంటూ ఉంటే ఈ స్కీమ్ మీకు ఉపయోగ పడుతుంది. పోస్టాఫీసుల్లో అనేక రకాల స్కీమ్లు వున్నాయి. వీటి వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు.
పోస్ట్ ఆఫీస్...
Latest News
హైదరాబాద్ వాసులకు మరో 10 రోజులు ట్రా‘ఫిక్ సమస్య
హైదరాబాద్లో మూడ్రోజులుగా ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం...
వార్తలు
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...