Prabhas reached mogalturu
వార్తలు
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..
12 ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఇక్కడకు చేరుకున్నారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన...
Latest News
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1600 మందికిపైగా మృత్యువాత పడగా.. వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. తొలుత రిక్టర్ స్కేలుపై...
వార్తలు
కాంతారా సీక్వెల్ కాదు! ప్రీ క్వెల్ అదిరిపోయే లెవల్లో.!
డిఫెరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్...
Telangana - తెలంగాణ
బడ్జెట్ అంతా డొల్ల – బండి సంజయ్
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల, ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా...