PRASANTH REDDY
Telangana - తెలంగాణ
KTRను సీఎం చేయాలంటే.. నీ బోడి సహాయం ఎవరికి కావాలి..? – ప్రశాంత్ రెడ్డి
KTRను సీఎం చేయాలంటే.. నీ బోడి సహాయం ఎవరికి కావాలి..? అంటూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విరుచుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ... సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారని...
Telangana - తెలంగాణ
ప్రశాంత్ రెడ్డికి సొంత చిక్కులు..హ్యాట్రిక్ ఆగదా?
తెలంగాణ మంత్రుల్లో దూకుడుగా పనిచేసేవారిలో వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఒకరు. తెలంగాణ కేబినెట్ లో కీలకమంత్రి. ఇక ఇలా దూకుడుగా ఉండే ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా కూడా బలమైన నేత. తన సొంత నియోజకవర్గం బాల్కొండలో తిరుగులేని పొజిషన్ లో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో 30 వేల ఓట్ల పైనే గెలిచారు....
Telangana - తెలంగాణ
బాల్కొండలో మంత్రి హవా..చెక్ పెట్టేదెవరు?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం..ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట...ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి బాల్కొండలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంది. మొత్తం 10 సార్లు కాంగ్రెస్ గెలిచిదంటే బాల్కొండపై ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మధ్యలో రెండుసార్లు టిడిపి గెలిచింది. 1983, 1985...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఆడపడుచులు ఉసురు మోడీకి తగులుతుంది – ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై బీజేపీ మోడీ ప్రభుత్వంపై మంత్రి వేముల ఫైర్ అయ్యారు."దేశంలో మోడీ అవినీతి పాలనను కేసిఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తాలేక వారి కుమార్తె ఎమ్మెల్సి కవితమ్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడి నోటీసుల పేరిట వేధిస్తున్నారు. ఇది నీచాతినీచమైన రాజకీయ కుట్ర. యావత్ దేశ ప్రజల గొంతుకై...
Telangana - తెలంగాణ
IASల జీతాల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలే ఎక్కువ – మంత్రి వేముల
IASల జీతాల కంటే తెలంగాణ ఉద్యో గుల జీతా లే ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టరేట్ లో TNGOs డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,అర్బన్ ఎమ్మేల్యే బిగల గణేష్ గుప్తా.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
Telangana - తెలంగాణ
స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే – దుబ్బాక ఎమ్మెల్యే
స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే - దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. మొన్న నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు అని చురకలు అంటించారు. ఏదో కారణం తో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని...సమస్యల మాట్లాడకుండా...
Telangana - తెలంగాణ
BREAKING : తెలంగాణ మంత్రి ఇంట్లో అనుమానస్పదంగా మృతదేహం !
BREAKING : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో కలకలం రేగింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఓ వ్యక్తి చనిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సొంత నియోజక వర్గం బాల్కొండ లోని ఆయన సొంత గ్రామం వేల్పూర్ లోని ఆయన ఇంట్లో.....
Telangana - తెలంగాణ
అమిత్ షా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
అమిత్ షా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవతరణ దినోత్సవం లో అల్లూరి సీత రామరాజు ను తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని.. బీజేపీ నేతలు తెలంగాణ పై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని మండిపడ్డారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్న లా తలూపారని.. ఆవిర్భావ...
Telangana - తెలంగాణ
బండి సంజయ్కి ప్రశాంత్ రెడ్డి సవాల్..నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
బండి సంజయ్కి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇచ్చిన నిధులపై నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడని.. అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు వేశాడా అందుకే పాదయాత్ర చేస్తున్నావా? అని ప్రశ్నించారు.
నేడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి..వైసీపీ నాయకులకు ఎందుకు అంతా అక్కసు ? : ప్రశాంత్ రెడ్డి
వైసీపీ నేతలకు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీపై కేటీఆర్ ఉన్న మాటే అన్నారని.. నిజమే అక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయని చురకలు అంటించారు. ఎపి నాయకులకు అంత అక్కసు ఎందుకు ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి ఏమి లేదని.. హైదరాబాద్ లో ఉండే ఎపి...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...