president elections
భారతదేశం
Breaking : ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూస్తున్న 16వ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నేడు జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రారంభమైన తొలి నిమిషంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు, ఆయా పార్టీల కీలక నేతలు తమ ఓటు హక్కును...
Telangana - తెలంగాణ
నేడు హైదరాబాద్ కు తిరిగి రానున్న సీఎం కేసీఆర్ !
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ లో ఉన్నారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై నిన్న సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసి, కరకట్టను పరిశీలించారు. అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముంపు బాధితులను...
Telangana - తెలంగాణ
BREAKING : నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్.. హాజరు కానున్న మంత్రి కేటీఆర్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గా యశ్వంత్ సిన్హా ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కేసీఆర్...
Indian Presidential Election
నేడు నామినేషన్ వేయనున్న ద్రౌపదీ ముర్ము
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార బీజేపీకి పోటీగా విపక్షాలు కూటమి కూడా బరిలోకి అభ్యర్థిని దించింది. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె...
Indian Presidential Election
రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వనుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జోక్యం తో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనేక...
భారతదేశం
మొదటి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు.. అందులో..
ఈ సారి భారత రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎప్పడూ అధికార పక్షం నుంచే దాదాపు ఏకగ్రీవమయ్యే రాష్ట్రపతి ఎన్నిక.. ఈ యేడు.. ప్రతిపక్షాల కూటమితో కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే.. నేడు మొదటి రోజు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన బుధవారం నాడే.. 11 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. జూలై 23తో...
భారతదేశం
మమత ప్రతిపక్ష సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో 22 మంది ప్రతిపక్ష నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లేఖలు కూడా రాసింది దీదీ. ముఖ్యమంత్రులకు ఫోన్లు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా సమావేశానికి హాజరుకావాాల్సిందిగా లేఖ రాసింది. ఇప్పటికే పలు పార్టీలు...
భారతదేశం
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఇయనేనా..? ట్విట్టర్ లో ట్రెండింగ్
భారత రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. గురువారం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. జూలై 18న ఎన్నికలు నిర్వహించి..21న ఫలితాలు ప్రకటించనున్నారు. జూలై 24తో ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ లోపే ఎన్నికలు నిర్వహించనున్నారు. జూలై25న కొత్త...
ముచ్చట
ఎడిట్ నోట్ : కొత్త రాష్ట్రపతి ఎవరు ? జగన్ ఎటు వైపు ?
3.07 శాతం ఓట్లు ఉన్న జగన్ ఎటువైపు అని ఇప్పుడంతా ఆసక్తిదాయకంగా ఎదురు చూస్తున్నారు. బీజేపీకి అతి పెద్ద పార్టీ అన్నపేరు ఉన్నా కూడా రాష్ట్రపతిని గెలిపించేది వైసీపీనే ! కనుక కొత్త రాష్ట్రపతి ఎవరు అన్న ఆసక్తి కన్నా వైసీపీ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్న వాదనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే...
అంతర్జాతీయం
ఎన్నికల ఫలితాలపై ట్రంప్ కు చుక్కెదురు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని ట్రంప్ అత్యన్నత న్యాయస్థానానికి దావా వేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ కు అక్కడ చుక్కెదురైంది. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఎన్నికలపై ట్రంప్ న్యాయపోరాటానికి తెరపడింది. ట్రంప్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం...
Latest News
హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!
అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు...
Telangana - తెలంగాణ
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...