prime minister
Telangana - తెలంగాణ
కేసీఆర్ ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకున్న- మంత్రి మల్లారెడ్డి
మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి దేశానికి ప్రధాన మంత్రి కావాలని వనదేవతలను సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోరుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి దాకా 10 ఏళ్ల నుంచి నేను కోరకున్న కోరికలు సక్సెస్ అయ్యానని.. కేవలం ఇప్పడు ఒకే కోరిక కోరానని సీఎం కేసీఆర్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరకున్నానని అన్నారు....
భారతదేశం
నేడు యువతనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
స్వామి వివేకానంద 159వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే తన ప్రసంగం కోసం దేశవ్యాప్తంగా యువతీయువకుల నుంచి సలహాలు, సూచనలను కోరారు. యువత సలహాలు, సూచనలను ప్రధాని తన ప్రసంగంలో జోడించనున్నారని ప్రధాన మంత్రి...
భారతదేశం
అయోధ్యను సందర్శించనున్న 11 మంది సీఎంలు
దేశంలోని 11 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం అయోధ్యను సందర్శించి శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రులు పంచ్శీల్ హోటల్లో...
భారతదేశం
ప్రధాని ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న
కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గు పడుతున్నారు? న్యాయ వ్యవస్థ సమయం వృథా చేశారంటూ పిటిషనర్పై కేరళ హైకోర్టు మండిపడింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫకెట్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో తొలగించాలనే పిటిషన్ విచారణ అర్హతపై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తొలి ప్రధాని...
భారతదేశం
సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరామ్పూర్లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాగ్రత్తగా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారికి అభివాదం చేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాజెక్టును ప్రారంభించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక...
వార్తలు
కొవిడ్-19పై ప్రధాని అత్యవసర సమావేశం.. కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం
కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రమాదకరమైందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు దేశంలో కొవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం ఉదయం 10.3గంటలకు అత్యున్నత అధికారుల సమావేశం నిర్వహించనున్నది. దక్షిణాఫ్రికాలో...
భారతదేశం
ఈ ఏడాది కూడా మోడీ దీపావళి పండగ అక్కడే?
ప్రతి ఏడాది దీపావళి పండుగ ను మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సైనికుల తోనే జరుపు కుంటారు. ఈ ఏడాది కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దీపావళి వేడుకలను మన దేశ సైనికులతో నే జరుపుకోనున్నారు. గత ఏడాది దీపావళి పండుగను రాజస్థాన్ లో గల జైసల్మీర్ లోని లోంగేవాలా...
అంతర్జాతీయం
రాజీనామా చేయనున్న మలేషియా ప్రధాని.. కారణమేంటంటే,
మలేషియాలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడంతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు అధ్వన్నంగా తయారయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మలేషియా ప్రధాని మహిద్దీన్ యాసిన్, పదవికి రాజీనమా చేయనున్నారు. 17నెలల పాటు ప్రధానిగా పనిచేసిన మహీద్దీన్ యాసిన్, ఈరోజు తన రాజీనామా పత్రాన్ని...
భారతదేశం
దేశ విభజన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి.. ప్రధాని మోదీ.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబారాన్ని అంటుతున్నాయి. దేశం నలువైపుల మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని మోదీ, జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అటు ప్రపంచ దేశాలు భారతదేశానికి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ సహా...
వార్తలు
కరోనా పరిస్థితులపై మోదీ వర్చువల్ సమావేశం.. హాజరైన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ గణాంకాలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా...
Latest News
Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు
దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా...
టెక్నాలజీ
Lava Z3 Pro బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్
మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు. రోజుకో ఫోన్ ఏదో ఒక దేశంలో లాంఛ్ అవుతూనే ఉంటుంది. మన దేశంలో లావా జెడ్ సిరీస్ లో భాగంగా.. కొత్త బడ్జెట్ స్మార్ట్...
Telangana - తెలంగాణ
గులాబీ ముల్లు : వివాదాల్లో కేసీఆర్ ? ఈ సారి ఎందుకంటే !
రాజకీయం ఆశించకుండా, రాజకీయం చేయకుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండవు. కాదనం కానీ ఆ రాజకీయ శక్తి ఇటీవల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ని అదే పనిగా తిట్టడం బాలేదన్న...
వార్తలు
మహేష్ కోసం రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేసిన జక్కన్న..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే...
Telangana - తెలంగాణ
రేణుకా చౌదరి టికెట్ ఇప్పిస్తా అని చాలా మందిని మోసం చేసింది: పువ్వాడ అజయ్
ఖమ్మం రాజకీయాలు కాక రేపుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ పై కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే చాలా విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాళ్లందరికి కౌంటర్ ఇచ్చే పనిలో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్...