prime minister

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం – కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు

కర్నాటక కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేసి ఈ విజయం సాధించారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, ఏపీ సీనియర్ నాయకుడు పల్లం రాజు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం...

పవన్‌ని మార్చిన మోదీ..కొత్త ట్విస్ట్ ఉందా?

ఇటీవల ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే..విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..అనూహ్యంగా కలవాలని చెప్పి పవన్‌కు ఆహ్వానం ఇచ్చారు. దీంతో పవన్..మోదీని కలిశారు. ఇక ఏకాంతంగా సాగిన భేటీలో వారిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చిందనేది ఎవరికి తెలియదు. కానీ మీడియా మాత్రం ఎవరికి వారు నచ్చిన...

మహిళలకు గుడ్ న్యూస్..ఉచిత కుట్టు మిషన్లు అందిస్తున్న మోదీ..వివరాలు..

దేశంలోని మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది..వీటిలో ఒకటి ఉచిత కుట్టు యంత్రం యోజన- 2022. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుంది.ఈ పథకంలో మహిళలు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరెవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మహిళలకు ఉచితంగా కుట్టు...

 జ‌గ‌న‌న్న ఎంపీకి అరెస్టు ఫోబియో ? ఆహా !

రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు అవ‌స‌రానికి మించే మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుపోయారు. ఇదే మాట విమ‌ర్శ‌కుల నుంచి కూడా వినిపించింది. ఆ కార‌ణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌నుషుల‌తో కోరి క‌య్యం తెచ్చుకున్నారు కూడా ! వైఎస్సార్ హ‌యాం నుంచి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కేవలం కొన్ని వ్యాపార లావాదేవీల...

తమిళ్ హీరో విజయ్‌కాంత్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..ఎందుకంటే?

కోలీవుడ్(తమిళ్) సీనియర్ హీరో, పొలిటీషియన్ విజయ్ కాంత్ కొద్ది రోజుల కిందట హెల్త్ ఇష్యూస్ తో ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన అనారోగ్యం విషయమై డీఎండీకే పార్టీ కార్యాలయం ప్రకటన చేసింది. డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ అధినేత విజయ్ కాంత్ కొంత కాలంగా డయాబెటిస్ తో బాధపడుతున్నారని తెలిపింది....

కేసీఆర్ ప్రధాని కావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకున్న- మంత్రి మల్లారెడ్డి

మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి దేశానికి ప్రధాన మంత్రి కావాలని వనదేవతలను సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోరుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి దాకా 10 ఏళ్ల నుంచి నేను కోరకున్న కోరికలు సక్సెస్ అయ్యానని.. కేవలం ఇప్పడు ఒకే కోరిక కోరానని సీఎం కేసీఆర్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరకున్నానని అన్నారు....

నేడు యువతనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

స్వామి వివేకానంద 159వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్‌‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే తన ప్రసంగం కోసం దేశవ్యాప్తంగా యువతీయువకుల నుంచి సలహాలు, సూచనలను కోరారు. యువత సలహాలు, సూచనలను ప్రధాని తన ప్రసంగంలో జోడించనున్నారని ప్రధాన మంత్రి...

అయోధ్యను సందర్శించనున్న 11 మంది సీఎంలు

దేశంలోని 11 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం అయోధ్యను సందర్శించి శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రులు అయోధ్యను సందర్శిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రులు పంచ్‌శీల్ హోటల్‌లో...

ప్రధాని ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్న

కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉండటంపై మీరెందుకు సిగ్గు పడుతున్నారు? న్యాయ వ్యవస్థ సమయం వృథా చేశారంటూ పిటిషనర్‌పై కేరళ హైకోర్టు మండిపడింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ సర్టిఫకెట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో తొలగించాలనే పిటిషన్ విచారణ అర్హతపై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తొలి ప్రధాని...

సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరామ్‌పూర్‌లో సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాగ్రత్తగా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారికి అభివాదం చేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక...
- Advertisement -

Latest News

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటన

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం పర్యటన ఖరారు అయింది. ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా పోలవరం పర్యటనకు...
- Advertisement -

నేడే ‘ఆదిపురుష్​’ ప్రీరిలీజ్​ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్​గా ప్రభాస్​ హోలోగ్రామ్

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా బీ టౌన్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా ఆదిపురుష్‌. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి తీర్చిదిద్దిన ఈ మూవీ జూన్‌ 16న...

2022-23లో కొత్తగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు : కేటీఆర్

గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి నమోదైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికి కొత్తగా వచ్చిన ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణకు...

మహిళలకు శుభవార్త..స్థిరంగా బంగారం,వెండి ధరలు..

  బంగారం.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం.. అత్యంత విలువైనది. అయితే.. భారత దేశంలో మరోసారి స్థిరంగా బంగారం ధరలు నమోదు అయ్యాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి...

గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రిలిమ్స్​ను వాయిదా...