Protests
Telangana - తెలంగాణ
సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారు : సజ్జనార్
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె ఉధృతమైందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపించారని వెల్లడించారు. తెలంగాణ...
భారతదేశం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు ఢిల్లీలో బుల్డోజర్లకు పని చెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ...
భారతదేశం
383 రోజుల తర్వాత.. ఘాజీపూర్ బార్డర్ వీడిన రాకేశ్ తికాయత్
మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దు చేశారు)కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దేశ రాజధానిని వీడారు. 383 రోజుల తర్వాత ఢిల్లీలోని ఘజియాబాద్ బార్డర్ను వీడి ఇంటికి పయనమయ్యారు. విజయంతో తిరిగి వస్తున్న రైతు నేతకు ఘన స్వాగతం పలికేందుకు తికాయత్...
భారతదేశం
నేడు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల చర్చలు
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో రైతు సంఘాల నేతలు బుధవారం మరోసారి చర్చలు జరపనున్నాయి. ఇప్పటికీ చాలా డిమాండ్లు నెరవేరాయని, కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం బుధవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సానకూలమైన ప్రతిస్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల డిమాండ్లపై కేంద్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మంత్రి కొడాలి నానిపై ఫైర్.. దిష్టి బొమ్మ దగ్ధం
గుంటూరు: మాజీ మంత్రి నారా లోకేశ్పై మంత్రి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. తాజాగా గుంటూరు పట్టాభిపురం వివేకానంద విగ్రహం వద్ద మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
Latest News
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు
తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ...
Telangana - తెలంగాణ
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు
నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ...
వార్తలు
శ్రీవారి సన్నిధిలో హీరోయిన్కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్
ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..?
ఆదిపురుష్ మూవీ విజయం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?
తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన...
వార్తలు
మరొకసారి తన రేంజ్ నిరూపించుకున్న చిరంజీవి..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ఈయన హిట్ ఫ్లాప్ తో సంబంధం...