ragging

మెడికో ప్రీతి కేసులో స్పీడ్‌ పెంచిన పోలీసులు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా 970 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను పోలీసులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఈ చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు పేర్కొన్నారు. మెడికో ప్రీతి మరణానికి సీనియర్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. సైఫ్ కులం పేరుతో...

ర్యాగింగ్‌పై యాక్ష‌న్ తీసుకోండి.. జేఎన్టీయూ విద్యార్థి

ఉన్న‌త విద్యావేధిక‌లు అయిన యూనివ‌ర్సిటీల‌ను ఇంకా ర్యాగింగ్ వెంటాడుతూనే ఉంది. వ‌ర్సిటీల‌లో , క‌ళాశాల‌లో, హాస్ట‌ళ్ల‌లో ర్యాగింగ్‌పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా జేఎన్టీయూ విజ‌య‌న‌గ‌రం క్యాంప‌స్ విద్యార్థి త‌న గోడు వెల్ల‌బోసుకున్నారు. నా పేరు శ్రీ‌నివాస్, నేను బీటెక్...

దారుణం.. ర్యాగింగ్ పేరిట 150 మంది విద్యార్థుల‌కు సీనియ‌ర్లు గుండు కొట్టించారు..!

పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి....
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...