Rajyasabha Election
Telangana - తెలంగాణ
ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న కే. లక్ష్మణ్
రాజ్యసభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ నుంచి మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. యూపీ నుంచి మిథిలేష్ కుమార్, డా.కే. లక్ష్మణ్ లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.బిజెపి రాష్ట్ర సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ని రాజ్యసభ బరిలోకి దింపింది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల నుంచి పార్టీ 18...
భారతదేశం
సోనియా గాంధీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీనటి నగ్మ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ సంచలన ట్వీట్ చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18 ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం కల్పిస్తానని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఆ అవకాశమే రాలేదా? అంటూ ప్రశ్నించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం బంపర్ ఆఫర్..రాజ్యసభకు ఒకరికి అవకాశం
తెలంగాణలో పార్టీ బలోపేతం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ ఫోకస్ పెట్టింది.ఈ నేపథ్యంలో బిజెపి నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం లభించనుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా నుంచి ఎంపిక చేశారు. ఈ మేరకు మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి ల పేర్లు...
Life Style
వర్ల రామయ్యను బలిపశువు చేసిన చంద్రబాబు..!
రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నప్పటికీ దళితుడైన వర్ల రామయ్యను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దింపడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్ధపు రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని విమర్శించారు. అలాగే రాజ్యసభ టికెట్ ను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ చంద్రబాబు,...
Latest News
ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..ఇవాళ ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10వేలు!
ఏపీలో ఉన్నటువంటి డ్రైవరన్నలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వైఎస్సార్ వాహన మిత్ర నిధులను డ్రైవర్ల ఖాతాల్లో వేయనుంది జగన్ సర్కార్. వరుసగా...
Cricket
WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !
రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్...
భారతదేశం
“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !
గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...
Cricket
అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !
సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...