Revanthreddy

రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం : మంద కృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎస్సీ వర్గీకరణ గురించి మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్ లో  అయితే మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ...

‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది – రేవంత్ రెడ్డి

నేడు ఖమ్మంలో కాంగ్రెస్ తలపెట్టిన ‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి. అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని...

చండూర్ లో కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం..రేవంత్ రెడ్డి ఆగ్రహం

చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దుండగులు.. ఈ రోజు చండూర్ మండలం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉన్న నేపథ్యంలో...

రంగారెడ్డి: ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం

తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కంటే ఛత్తీస్‎ఘడ్‌లో మంచి పథకాలున్నాయని, రూ.2,500 మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని రేవంత్ పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే...

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని - రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గొడ్డు చాకిరీ చేయించుకుని... వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలు ... ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల...

సింగ‌రేణిలో రాఫెల్‌కు మించిన కుంభ‌కోణం : రేవంత్‌రెడ్డి

సింగ‌రేణి సంస్థ‌కు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ బొగ్గు గ‌నుల‌ను ఓ ప్ర‌యివేటు సంస్థ‌కు కేటాయింపు వెనుక రాఫెల్ కంటే పెద్ద కుంభ‌కోణం జ‌రిగింద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లిసి రూ.50వేల కోట్ల‌కు పైగా దోచుకుంటున్నారు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో...

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పీసీసీ రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర సోష‌ల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వ‌ర్యంలో పిండ ప్ర‌దానం చేశారు.రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టంతో వెళ్లి ఆయ‌న పిండాల‌ను మూసీ న‌దిలో క‌లిపి వారి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా...

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీ హిల్స్ పోలీసులు బిశ్వ‌శ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు.ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్ష‌న్ల కింద అస్సాం సీఎంపై కేసు న‌మోదు చేశారు. కాంగ్రెస్ నేత...

మోడీ చక్రవర్తి అయితే..కెసిఆర్ ఓ సామంత రాజు : రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ లో విద్యార్దులు..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్దమని పేర్కొన్నారు. త్వరలో జైల్ భరో...

కామారెడ్డిలో రైతు ఆత్మహత్య…ఫోన్‌ చేసి మాట్లాడిన రేవంత్‌ !

రైతు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని... టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా...
- Advertisement -

Latest News

బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్​ నుంచి రతికా రోజ్ ఔట్

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్​లైన్​తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్​గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది....
- Advertisement -

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించిన కేటీఆర్

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్‌ లోని తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్​కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష

టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని...

నేడు జీహెచ్‌ఎంసీలో మూడో విడత రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ

పేదల సొంతింటి కలను నేరవేర్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల 600 కోట్ల...