review meeting
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు : మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఆస్పత్రలను ఆధునీకరరిస్తామని తెలిపారు. కాగ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఫీవర్ సర్వే, వ్యాక్సిన్ ప్రక్రియా గురించి వైద్య ఆరోగ్య అధికారులతో మంత్రి హరీష్ రావు...
Districts
నల్గొండ: సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి
నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్తో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్...
Telangana - తెలంగాణ
కేసీఆర్ కొత్త ఆట: తెరాస కౌగిలిలో కాంగ్రెస్!
తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం హుజూరాబాద్ కేంద్రంగానే ప్రస్తూతం కేసీఆర్ అడుగులు అని అనిపిస్తున్నా.. జమిలీ - ముందస్తు ఆలోచనగా కూడా కేసీఆర్ అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో సెంట్రల్ పాయింట్ గా నిలుస్తుంది.. "దళిత బంధు" పథకం!
అవును... కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకుంటున్న దళితబంధు పథకంపై రివ్యూ మీటింగ్ జరగనుంది. అలా అని...
Telangana - తెలంగాణ
బడ్జెట్పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం కార్యచరణ నిర్వహించారు. కరోనా కారణంగా తెలంగాణలో రూ.50 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని, ఈ ఏడాది బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సమావేశంలో పలు శాఖలు పొందిపర్చిన పద్దులను పరిశీలించారు. శాఖల వారీగా బడ్జెట్ అంచనాలు,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కరోనా పై సీఎం జగన్ కీలక సూచనలు…!
కరోనా పై ఏపీ సీఎం వైయస్.జగన్ కీలక సూచనలు చేశారు. పోస్ట్ కోవిడ్ కేసులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తు జగన్ నిర్ణయం తీసుకున్నారు. 15రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో కోవిడ్ హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఆప్యాయంగా, చిరునవ్వుతో పేషెంట్ను రిసీవ్ చేసుకోవాలని ఇవన్నీ...
corona
ఈటల భేటీలో కరోనా కలకలం..! ఒక్కేసారి ఎంతమందికి పాజిటివ్ అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసుల సంఖ్యతో ప్రజలు భయపడిపోతున్నారు. ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలాగే వారి దగ్గర పని చేసే సిబ్బంది, డ్రైవర్లు, గన్ మెన్లు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా.. వరంగల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి...
వార్తలు
ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష ప్రారంభం.. కీలక నిర్ణయంపై ఉత్కంఠ..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్లైన్ మంగళవారం అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆర్టీసీ భవితవ్యంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. డెడ్ లైన్ లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ తప్పదని శనివారం నాటి ప్రెస్ మీట్లో సీఎం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే...
వార్తలు
ఇసుక పాలసీపై నేడు సీఎం జగన్ సమీక్ష..
బుధవారం ఉదయం 10.30కి ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదులలో కాలుష్యం.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ఎన్జీవోలతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30కి పౌష్టికాహార లోపం,...
రాజకీయం
కేసీఆర్ లాంటివారు చాలా అరుదు… కేటీఆర్
గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెరాస అధినేత కేసీఆర్ అధ్యక్షతనే సాధ్యమైందని తెరాస వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ఆవశ్యకతను...
Latest News
Viral Video: ‘చిక్నీ చమేలీ’ పాటకు విదేశీ అమ్మాయిల డ్యాన్స్ చూశారా?
భారత సినీ ఇండస్ట్రీలో పెను మార్పులు జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అంటూ తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాలుక చీరేస్తా.. అంటూ అయ్యనకు అమర్నాథ్ వార్నింగ్
ఏపీలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చిరంజీవికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం
చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఆహ్వానం పంపింది. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవికి ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
వార్తలు
BREAKING : మళ్లీ తండ్రయిన నిర్మాత దిల్రాజు..
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా...
Telangana - తెలంగాణ
హైదరాబాద్లో మరోసారి టెన్షన్.. టెన్షన్..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ ఫోటోను ఫోన్లో స్టేటస్గా పెట్టుకున్నాడనే కారణంగా ఓ ట్రైలర్ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అంతేకాకుండా హత్యకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్...