Rice

అరచేతిలో పంచభూతాలు.. అందుకే అన్నం చేత్తోనే తినాలి..!!

టైటిట్‌ చూసి ఆశ్చర్యపోతున్నారా..? పంచభూతాలు ఏంటి అరచేతిలో ఉండటం ఏంటి.. అసలు మానవశరీరం.. ఒక గొప్ప నిర్మాణం.. మనకు మన శరీరం గురించి పెద్దగా తెలియదు.. ఏదో పైకి పర్య్ఫూమ్‌ కొట్టేసుకుంటున్నాం అనుకుంటారు..తల నుంచి కాలి వేళ్ల వరకూ ప్రతి అయయవానికి గొప్ప శక్తి ఉంది. నాలుక ప్రేమేయం లేకుండా ఉచ్చరించే మంత్రం ఓం...

వరిసాగులో కలుపు నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మన దేశంలో అధిక శాతం దిగుబడిని ఇచ్చే పంటలలో వరి కూడా ఒకటి..వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం...   వరి నారు మడిలో కలుపు నివారించేందుకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5...

సామాన్యులకు మరో షాక్. వారంలోనే పెరిగిన బియ్యం ధరలు.. ఇంకా పెరిగే అవకాశం.. కారణం ఇదే..!

ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌,  పాలు ఇలా నిత్యవసర ధరలు అన్నీ పెరుగుకుంటూ పోతున్నాయి.. నేను ఏమన్నా తక్కవా అన్నట్లు మరో వారం రోజుల్లో బియ్యం ధరలు కూడా కొండెక్కపోతున్నాయట. సామాన్యులకు ఇది షాకింగ్‌ న్యూసే.! ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇండియాలో కొంతకాలంగా కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్‌...

రైస్ మిల్లర్ల దగ్గరి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని ప్రకటన చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని.. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని వివరించారు. రైతులు నష్ట పోతున్నారు... పేదలకు ఇవ్వాల్సిన ఉచిత...

రేషన్ కార్డు దారులకు తీపికబురు..10 కిలోల చొప్పున ఉచిత బియ్యం

రేషన్ కార్డు దారులకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద.... ఉచిత కోట కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల...

అన్నం తింటే రోగాలు తప్పవా..ఇందులో నిజమెంత..?

మనము తీసుకునే ఆహారంలో ఎక్కువగా అన్నం ఉంటుంది. ప్రత్యేకంగా దక్షిణ భారతీయులలో మూడు పూటలా అన్నం తినడానికి ఇష్టపడే వారుంటారు.ఉత్తర భారతీయులు ఎక్కువగా రొటీలు తింటారు. ఏ ప్రాంత వాతావరణం బట్టి, ఆచారావ్యహారాలను బట్టి వారి ఆహార అలవాట్లు వుంటాయి. కానీ కొంతమంది కి అన్నం తింటే లావువుతారని లేదా పొట్ట బయటకు వస్తుందని...

రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నగదు బదిలీపై కీలక ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్‌ లో రేషన్‌ బియ్యంకు సంబంధించి.. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా రేషన్‌ బియ్యం వద్దంటే.. డబ్బులిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు బియ్యం వద్దు.. డబ్బులు కావాలంటే.. డిక్లరేషన్‌ తీసుకుంటామని చెప్పారు. ఆ నగదు వారి అకౌంట్‌ లో జమ...

గుడ్ న్యూస్…ఇక నుంచి రేషన్ దుకాణాల్లో పోష్టికాహార బియ్యం..!

కేంద్రం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం నుంచి రేషన్ దుకాణాల వరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోష్టికాహార బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్రం అంది. ఇక దీని కోసం పూర్తి...

రేషన్ కార్డు దారులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..రేపటి నుంచి బియ్యం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరి పోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని... రేషన్‌ కార్డు దారులకు బుధవారం నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్నట్లు... తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌ కుమార్‌ ఓ ప్రకటన దారి స్పష్టం చేశారు. '' పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌...

ఆల్కాహాల్ విషంగా ఎందుకు మారుతుంది ?..కల్తీమద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

కల్తీమద్యం తాగి చనిపోయారు, కల్తీమద్యం తాయరుచేస్తూ పట్టుబడ్డారు అనే వార్తలను మనం వినం ఉంటాం. తాజాగా బీహార్ లో కూడా 41 మంది కల్తీమద్యం తాగి ప్రాణాలు కోల్పాయారు. ఇన్ని అనార్థాలు జరుగుతున్నా మద్యం నిషేదం ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. చేసేవాళ్లు ఎలా అయినా చేస్తూనే ఉంటారు. తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే వరుస. ఈరోజు మనం...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....