sankranthi Special
ఇంట్రెస్టింగ్
మర్యాదల్లో గోదారోల్లు తగ్గేదేలే..379 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు..
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాతి సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందులో గోదావరి జిల్లాల్లో పండుగ గురించి చెప్పాలంటే మాటలు చాలవు ఆయ్..బయట వాళ్ళు ఇంటికి వస్తే మర్యాదల తో చంపేస్తారు..ఇక కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎలా ఉంటుంది ఊహించండి.. అయ్య బాబోయ్..అదన్నమాట..మొన్న ఓ దంపతులు 173 వంటకాలు సిద్దం చేయగా.. ఇప్పుడు ఇంకొకరు...
Districts
భోగి పండగ ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక అలంకరణ
పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలలో కొలువై ఉన్న వన దుర్గ భవాని ఆలయంలో శుక్రవారం భోగి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు.
Festivals
సంక్రాతి స్పెషల్: సంక్రాంతి పండుగ విశిష్టత, ప్రత్యేకత చూడాల్సిందే..!
సంక్రాతి అంటే పెద్ద పండుగ. వరుసగా నాలుగు రోజుల పాటు ఈ పండుగని జరుపుతారు. ఈ పండుగ విశిష్టత, ప్రత్యేకత ప్రతీ ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. సంక్రాంతి గురించి ఎన్నో విషయాలు మీకోసం మరి చూసేయండి. సంక్రాంతి రోజులలో పిండివంటలని తయారు చేయడం ఆనవాయితీ. సంక్రాంతి రాక ముందే అనేక రకాల పిండి వంటలని...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....