Sreemukhi traditional photos

చందమామను తలపిస్తున్న శ్రీముఖి అందం.. ఫొటోలు వైరల్

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెర.. మరోవైపు వెండితెరపై కనిపిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తన మెయిన్ ఫోకస్ అంతా టీవీపైనే పెట్టిన శ్రీముఖి.. ఏ ఛానెల్ పెట్టినా తానే కనిపించే అంతలా బిజీ అయిపోయింది. యాంకర్​గా పీక్ స్టేజ్​లో ఉంది. ఈవెంట్లు.. రియాల్టీ షోలకు హోస్టుగా...

Sreemukhi : అందమైన కుందనాల బొమ్మ.. రాములమ్మ

చంద్రబింబంలాంటి తన అందంతో.. వెన్నెలలాంటి నవ్వుతో మాయ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. ఈ పేరు వినగానే మనకు లౌడ్ స్పీకర్ మైండ్ లోకి వస్తుంది. శ్రీముఖి స్టేజ్ పై ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. రియల్ లైఫ్ లోనూ అంతే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి  వరుస షోస్ చేస్తూ బుల్లితెరపై బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు...

Sreemukhi : హాఫ్ సారీలో బుల్లితెర బుట్టబొమ్మ శ్రీముఖి సోయగం

బుల్లితెర బుట్టబొమ్మ శ్రీముఖి సోషల్ మీడియాలో అందాల విందు వడ్డిస్తోంది. తాజాగా ఆరెంజ్ కలర్ హాఫ్ సారీలో ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. క్యూట్ క్యూట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ హాఫ్ సారీలో శ్రీముఖి బాపూ...
- Advertisement -

Latest News

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
- Advertisement -

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...