subsidy
వార్తలు
వారికి గుడ్ న్యూస్… స్కీమ్ పొడిగింపు.. రూ.43 వేలకు పైగా సబ్సిడీ..!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ తో చాలా రకాల లాభాలని పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి. మీరు కూడా రూఫ్టాప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్.
ఈ స్కీమ్ ని కేంద్రం మార్చి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రైతులకు జగన్ సర్కార్ శుభవార్త..50 శాతం సబ్సిడీతో కొత్త పరికరాలు..
భారత దేశంలో రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను అమలు చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుంది.. ఏపీ ప్రభుత్వం మాత్రం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.రైతు భరోసా కేంద్రాల ద్వారా నాటు వేసినప్పటి నుంచి పంట విక్రయించేవరకు అన్ని పనులను చక్కబెడుతోంది. అలాగే...
Schemes
రైతులకు మోదీ గుడ్ న్యూస్..సగం ధరకే వ్యవసాయ పరికరాలు..
మోడీ ప్రభుత్వం రైతులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్న సంగతి తెలిసిందే..రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది.పీఎం కిసాన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కుసుం యోజన, పీఎం కృషి సించాయి యోజన, పీఎం కృషి వికాస్ యోజన.. ఇలా ఎన్నో పథకాల ద్వారా చేయూతనందిస్తోంది....
agriculture
అన్నదాతలకు గమనిక.. ఈ ప్రభుత్వ సబ్సిడీని వదలకండి..!
చాలా మంది వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. నేటికీ దేశంలోని అధిక జనాభా వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వ్యయసాయం పైన ఆధారపడి వున్నారు. అయితే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ ని తీసుకు రావడం.. సాయం చేయడం తెలిసిందే. ఈ...
భారతదేశం
భారీగా తగ్గిన గ్యాస్ సబ్సిడీ..!
భారీగా గ్యాస్ సబ్సిడీ తగ్గిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెల్లించే గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు బాగా తగ్గింది. 2022లో మొదటి తొమ్మిది నెలల కాలంలో కంపెనీలు చెల్లించిన గ్యాస్ సబ్సిడీ రూ.2,706 కోట్లకు తగ్గింది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
2019 ఆర్థిక సంవత్సరంలో రూ.37,585 కోట్లుగా...
top stories
గ్యాస్ సిలెండర్ సబ్సిడీపై కేంద్రం కొత్త ఆలోచన..!
వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిజంగా దీని వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా ఇలా ధరలు క్రమంగా పెరిగిపోవడం ఇక్కట్లు తప్పడం లేదు. ఇది ఇలా ఉంటే గ్యాస్ సిలెండర్ సబ్సిడీపై కేంద్రం ఇంకా ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక దీని కోసం పూర్తిగా...
వార్తలు
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రాకపోతే ఇలా కంప్లైంట్ చెయ్యండి..!
ప్రతీ ఏడాది 12 గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మనం సిలెండర్ బుక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక సబ్సిడీ డబ్బులు వదిలేయడం అంత మంచిది కాదు. అయితే సబ్సిడీ ఎంత వస్తుందన్నది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా...
భారతదేశం
గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాల కు ఇచ్చే సబ్సిడీ గడువును పెంచిన కేంద్రం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles)వాడకాన్ని పెంచేందుకు కేంద్రం గతంలోనే వాహనదారులకు సబ్సిడీని అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విద్యుత్తో నడిచే వాహనాలను కొనేవారికి సబ్సిడీని అందిస్తున్నారు. అయితే సబ్సిడీని అందించేందుకు కేంద్రం గతంలో మార్చి 31, 2022 ను డెడ్ లైన్ గా ప్రకటించింది. కానీ ఆ గడువును...
Latest News
హిట్ కోసం నాగార్జున కొత్త ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా.!
అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు...
Telangana - తెలంగాణ
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంత్రి...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...