T BJP

ఎడిట్ నోట్: కమలంలో ‘కొత్త’ రాజకీయం.!

కమలంలో కొత్త రాజకీయం మొదలైంది..మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న బి‌జే‌పి..కేంద్ర మంత్రివర్గంతో పాటు..రాష్ట్ర నాయకత్వల్లో భారీ మార్పులు చేసేందుకు రెడీ అవుతుంది. విపక్షాలు ఏకం కావడం, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కమలం కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేయడానికి రెడీ అయిపోయింది....

బండి అవుట్..కిషన్ ఇన్..అధ్యక్షుడు మార్పు..క్లారిటీ ఇదే.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడు మార్పుపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బి‌జే‌పి అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ తో కొందరు నేతలకు పడటం లేదని, ఆయన అందరినీ కలుపుని వెళ్ళడం లేదని, దీంతో పార్టీ వెనుకబడిందని చెప్పి..కొందరు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారని, దీంతో బి‌జే‌పి అధ్యక్షుడుని...

బిజెపి సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం.. 12 వేలకు పైగా గ్రామాల్లో దరఖాస్తులు సిద్ధం

తెలంగాణ బీజేపీ, రాష్ట్ర సర్కారును ఇరుకున పడేసే విధంగా సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం కొనసాగిస్తుంది.వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ఆర్టిఐకి వేలాది ధరకాస్తులు పెడుతున్నారు బిజెపి నేతలు.ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ధరకాస్తు పెట్టారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.తాజాగా రాష్ట్రము లోని అన్ని...

Breaking: ఈనెల 21 నుండి బీజేపీ బైక్ ర్యాలీ

తెలంగాణలో ఈ నెల 21 నుండి బిజెపి బైక్ ర్యాలీ చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల ఘోష - బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ బైక్ ర్యాలీలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 30 మంది నేతలు పాల్గొననున్నారు. బీజేపీలోని ఒక్కో అగ్రనేతకు 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినట్లు...

జూలై 12న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము జూలై 12 న హైదరాబాద్ కు రానున్నారు. జూలై 12న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన...

బండి సంజయ్ కి షాక్.. కొత్తగా పెంచిన సెక్యూరిటీ కుదింపు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి ఇటీవల మరింత భద్రతని పెంచిన సంగతి తెలిసిందే.1+ 5/తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు అధికారులు.అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.బండి సంజయ్ కి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నివేదిక ఇవ్వడంతో భద్రత పెంచుతూ నిర్ణయం...

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూన్, జూలైలో కొత్త ప్రభుత్వం వస్తుందని.. అది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్, డిజిటల్ కార్డుల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా...

తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం బంపర్ ఆఫర్..రాజ్యసభకు ఒకరికి అవకాశం

తెలంగాణలో పార్టీ బలోపేతం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ ఫోకస్ పెట్టింది.ఈ నేపథ్యంలో బిజెపి నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం లభించనుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా నుంచి ఎంపిక చేశారు. ఈ మేరకు మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి ల పేర్లు...

రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపికి భయం పట్టుకుంది: మధుయాష్కిగౌడ్

రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపి కి భయం పట్టుకుంది అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. రైతు డిక్లరేషన్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందన్నారు మధుయాష్కి. రాహుల్ గాంధీ సభ ప్రతి రైతు...

టీ బీజేపీలో ఆ మూడు జిల్లాల నేతలదే హడావిడా…?

దుబ్బాకలో బీజేపీ పోటీ చేస్తున్నా.. ఆ మూడు జిల్లాల నేతలదే పెత్తనమా ? దుబ్బాక ఉప ఎన్నిక వేళ ఇప్పుడు కమలం పార్టీ నేతల్లో ఇదే చర్చ నడుస్తుంది. దుబ్బాకలో బీజేపీ ఎన్నడూ గెలిచింది లేదు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఆ పార్టీ ట్రాక్‌ రికార్డ్ దుబ్బాకలో అంత గొప్పగా ఏమి లేదు....
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...