tamilisai

BREAKING : గవర్నర్ లేకుండానే.. సచివాలయం ప్రారంభం !

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారుజామున 5:30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలై 1:20 గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత...

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశం

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై 48 గంటల్లో తాజా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్, టీఎస్పీఎస్సీ, డీజీపీని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి రాజ్‌భవన్‌ కార్యాలయం లేఖలు పంపించింది. సిట్ దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో కూడా.. తెలపాలని లేఖల్లో గవర్నర్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీలో...

నేను నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే… అగ్గిలా మారి వణికిస్తా – తమిళ సై

నేను నల్లగా ఉన్నానని ట్రోల్ చేస్తే... అగ్గిలా మారి వణికిస్తానని బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన శరీరంపై పదే పదే విమర్శిస్తున్నారని అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై. 'నా శరీరం రంగు గురించి కొందరు పదే పదే...

కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ప్రశంసలు.. తెలంగాణ దేశానికే ఆదర్శం !

తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ప్రశంసలు కురిపంచారు. తెలంగాణ దేశానికే ఆదర్శమని చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం ప్రారంభం అయింది. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది.. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ గ్రామాల్లో...

బడ్జెట్‌పై రచ్చ: కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్!

తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ తమిళిసైల మధ్య వార్ నడుస్తోంది. చాలా రోజుల నుంచి ఇరు వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అసలు కే‌సి‌ఆర్ సర్కార్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎక్కడకక్కడ అవమానిస్తుందని చెప్పి గవర్నర్ తమిళిసై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. అటు కే‌సి‌ఆర్ సర్కార్ సైతం..కీలకమైన బిల్లులని గవర్నర్ పెండింగ్...

గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !

రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి 'నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నావ్. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను గవర్నరు ము** కింద పెట్టుకుంది' అంటూ...

Big News : రేపు రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ దినోత్సవం

ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రాజ్ భవన్ కే పరిమితమయ్యాయి. పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరగలేదు. అయితే గణతంత్ర వేడుకలకు సంబంధించి రాజ్ భవన్ లోనే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన రాజ్ భవన్ లో ఉదయం జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరిస్తారు. రాజ్‌...

Breaking : సీఎం కేసీఆర్‌పై తమిళిసై ఆగ్రహం

మరోసారి గవర్నర్‌ సీఎం కేసీఆర్‌ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ సారి గవర్నరే మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల...

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసిన అలీ

టాలీవుడ్ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ని కలిశారు. ఆలీ గవర్నర్ తమిళి ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈమధ్య ఫాతిమా ఎంగేజ్మెంట్ హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలీ వివాహ పత్రికను గవర్నర్...

గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాల్సిందే..లేకపోతే ముట్టడి చేస్తాం – సీపీఐ

సీపీఐ కూనంనేని సాంబశివరావు సంచ లన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు కూనంనేని. లేకపోతే.. త్వరలోనే గవర్నర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరికలు చేశారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని.. ఫోన్ ట్యాప్ జరిగితే కేంద్రం లో మీ ప్రభుత్వం...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...