Telanagana Politics

ఆస్కార్ అవార్డు నటనతో మెప్పించిన మోదీ: కేటీఆర్

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అయినప్పటికీ తన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మరియు చిన్నపాటి స్వార్ధం ఉండనే ఉంటుంది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలో సమయం దొరికినప్పుడల్లా పర్యటిస్తూ స్థానికంగా పార్టీని మరియు క్యాడర్ ను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే తాజాగా నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన మోదీ ఎప్పటిలాగే...

మంత్రి కేటీఆర్: “రజాకార్” సినిమాతో చిచ్చు పెట్టే ప్రయత్నంలో బీజేపీ !

నిన్న "రజాకార్" సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.. ఈ ట్రైలర్ లో ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా ? తెలంగాణకు రాలేదు అని చెప్పడమే వీరి ఉద్దేశ్యం. ఇంకా ముస్లిం లు ఏ విధంగా హిందువులను చిత్రహింసలకు గురి చేశారో మహా దారుణంగా చిత్రీకరించారు. ఈ సినిమా...

ఈటల రాజేందర్: తెలంగాణాలో బీజేపీని గెలిపించి తీరుతా…

నిన్న అధిష్టానం నిర్వహించిన కాబినెట్ భేటీలో తెలంగాణాలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండిని తొలగించి ఆ బాద్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. కాగా అధికార పార్టీ నుండి వచ్చి ఇక్కడ హుజురాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ...

సాగర్‌లో అభర్ది జాప్యం వెనుక టీఆర్‌ఎస్‌,బీజేపీ అసలు వ్యూహం అదేనా

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. సిట్టింగ్‌ స్థానంలో అధిక మెజారిటీతో గెలవాలని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ భావిస్తుంటే..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సాగర్‌ ఎన్నికలో గెలుపుతో భర్తీ చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో సాగర్‌లో పోరులో గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక పై కూడా ఈ రెండు పార్టీల వ్యూహప్రతి...

రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు రేవంత్ సిద్దమయ్యారా

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా రైతు రణభేరి పేరుతో యాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రల్లో భాగంగా రేవంత్ అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసి రావిరాలలో ముగించారు. ముంగింపులో భారీ సభను ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు రేవంత్. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమన్నారు ఎంపీ...

సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో క్లారిటీ వచ్చేసిందా

దుబ్బాక తర్వాత జరగబోతున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై విపక్ష పార్టీలు దూకుడు పెంచితే.. అధికారపక్షం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ఇంకా ఫైన‌ల్ కాలేదు. అధికారపార్టీ శిబిరంలో అనేక మంది పేర్లపై చర్చ జరుగుతున్నా ఎందుకు ఫైనల్‌ చేయడం లేదు..కేసీఆర్ స్ట్రాటజీ వేరే ఉందా..సాగర్ సమీకరణాలు ఏం చెబుతున్నాయి అన్నదాని పై...

రావిరాలలో రేవంత్ రణభేరి..హాజరయ్యే నేతల పై ఆసక్తికర చర్చ

రైతు సమస్యలపై మొదలైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర నేటితో ముగుస్తోంది. పదిరోజుల క్రితం అచ్చంపేట నుంచి ప్రారంభించిన పాదయాత్ర.. హైదరాబాద్ శివారుకు చేరుకుంది. రైతు చట్టాలు వ్యతిరేకిస్తూ చేస్తున్న యాత్ర ముగింపు సందర్భంగా... రైతు రణభేరి పేరుతో భారీ సభ ఏర్పాటు చేశారు రేవంత్. రేవంత్ యాత్రకు అధిష్టానం...

అక్కడ గెలిస్తేనే ఆయనకు మినిస్టర్ చాన్స్

మంత్రి పదవి పై మరో సారి ఆశలు పెట్టుకున్న ఆ మాజీ మంత్రికి సొంత ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టెన్షన్ మొదలైంది. సొంత మున్సిపాలిటిని గెలిస్తే కాబినేట్ హోదా, లేకపోతే అంతే సంగతులన్న అంచనాతో మాజీ మంత్రిలో కలవరం మొదలైంది. అదే ఎన్నిక పై కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి కూడా దృష్టిసారించడంతో...

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినా వీరి రాత మారలేదా?

ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పారు. కాలం కలిసిరాలేదో ఏమో.. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడ్డారు. అధికార పార్టీలో చేరినా జాతకం మారలేదట. పదవుల కోసం వేట సాగిస్తున్నా నిరాశ తప్పడం లేదట..తెలంగాణ రాజకీయాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్ర బిందువుగా చెబుతుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ హవా నడిచింది. ఇప్పుడు ఆ...

ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొచ్చిందా..టీ పీసీసీ రేసులో ఊహించని మలుపు

ఇద్దరు తన్నుకుంటే మూడో వాడికి కలిసొస్తుంది అనేది సామెత. ఇది తెలంగాణ కాంగ్రెస్ కి అచ్చు గుద్దినట్టు సరిపోయేట్టు ఉంది అనేది టాక్. ఇప్పటికే పార్టీలో రెండుగా చిలిన నాయకుల వైఖరి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాగూర్ రాహుల్ గాంధీని కలిశారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చించినట్లు సమాచారం. 162...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...