Temperature in telangana
Telangana - తెలంగాణ
తెలంగాణలో రానున్న మూడు రోజులూ మండుటెండలు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న మూడు రోజులు ఎండలు మరింత మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది.
దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణం....
Telangana - తెలంగాణ
Telangana : మరో మూడ్రోజులు మండే ఎండలే
రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ్టి నుంచి మరో మూడ్రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. 41 నుంచి 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, చుట్టుపక్కల జిల్లాల్లో...
Telangana - తెలంగాణ
నేటి నుంచి భాగ్యనగరంలో భానుడి భగభగ.. 40 డిగ్రీలు దాటనున్న పగటి ఉష్ణోగ్రత..!
ఏప్రిల్ మాసం వచ్చేసింది. ఇక నేటి నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా భాగ్యనగరంలో భానుడి భగభగలు విపరీతంగా ఉండనున్నాయి. నగరంలో ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటనుందని తెలిపింది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదు...
Latest News
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర...
Telangana - తెలంగాణ
తెలంగాణలో జనసేన ప్రభావమెంత?
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...
Telangana - తెలంగాణ
ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!
ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...
Telangana - తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష
నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...
భారతదేశం
భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...