temperature in Telangana today

తెలంగాణలో రానున్న మూడు రోజులూ మండుటెండలు

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న మూడు రోజులు ఎండలు మరింత మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణం....

తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. మే నెలలో ఇవి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. రాష్ట్రంలో హనుమకొండ, కర్నూలు, ఆదిలాబాద్‌, మెదక్‌, రామగుండంలలో గరిష్ఠంగా 42.5-43.8 డిగ్రీల...

Telangana : మరో మూడ్రోజులు మండే ఎండలే

రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ్టి నుంచి మరో మూడ్రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. 41 నుంచి 43 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ, చుట్టుపక్కల జిల్లాల్లో...

వేెడెక్కిన తెలంగాణ.. ఖమ్మంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత

ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రజలను చలి చంపేసింది. అడుగు బయట పెట్టాలంటే వణుకు పుట్టింది. కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఖమ్మం నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో 39 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా నాలుగు డిగ్రీలు పెరిగింది. మరోవైపు హైదరాబాద్‌...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు....
- Advertisement -

ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !

ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...