Test vice-captain
Cricket
రోహిత్ శర్మ చేతికి గాయం? దక్షిణాఫ్రికా పర్యటనకు కష్టమే
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి. ముంబయిలో ప్రాక్టీస్ సెషన్లో అతడి చేతికి బంతి బలంగా తాకడంతో గాయపడినట్లు తెలుస్తున్నది. అతడికి బదులుగా ఇండియా ఏ టీమ్ కెప్టెన్ ప్రియాంక్ పంచాల్ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. జట్టు స్పెషలిస్ట్ రాఘవేంద్ర ఆక రఘు...
Latest News
వెదర్ అప్డేట్ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
Telangana - తెలంగాణ
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...
Telangana - తెలంగాణ
ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు
తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...