UK
Telangana - తెలంగాణ
యూకే పర్యటనకు మంత్రి కేటీఆర్..13వ తేదీ వరకు అక్కడే
యూకే పర్యటనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు యూకే పర్యటనకు బయలుదేరారు. ఉదయం యుకేకు బయలుదేరిన మంత్రి కేటీఆర్ 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగిస్తారు.
ఇక మంత్రి కేటీఆర్ తో సహా...
భారతదేశం
పాకిస్థానీల గురించి భయంకరమైన నిజాన్ని చెప్పిన మాజీ RAW-చీఫ్ UK హోం మంత్రి..
UK హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బ్రిటీష్ పాకిస్థానీలు UK తెల్ల అమ్మాయిలను రేప్ చేస్తారు, వారికి డ్రగ్స్ ఇస్తారు మరియు వారి సమాజం ఈ విషయాలను అంగీకరించడమే కాదు, దానికి వ్యతిరేకంగా ఆ సమాజం నుండి ఎటువంటి స్పందన లేదు. అటువంటి నేరాలు.UK హోం మంత్రి...
వార్తలు
ఒక పౌండ్ కి ”సిలికాన్ వ్యాలీ బ్యాంక్” ని సొంతం చేసుకున్న హెచ్ఎస్బిసి..!
సోమవారం నాడు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు, బ్రిటీష్ శాఖని హెచ్ఎస్బిసి కొనుగోలు చేసింది. దీన్ని ఒక పౌండ్కు హెచ్ఎస్బిసి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ విషయం గురించి HSBC CEO నోయెల్ క్విన్ మాట్లాడుతూ.. ఇది మంచి ఫలితాన్ని తీసుకు వస్తుంది అని అన్నారు.
అమెరికాలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్...
అంతర్జాతీయం
యూకే -ఇండియా ఫ్యూచర్ ఫారం: ఈ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది..!
ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) వార్షిక UK-ఇండియా పార్లమెంటరీ లంచ్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో
బుధవారం నాడు జరిగింది. జేమ్స్ క్లీవర్లీ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇరువురి రిలేషన్ కూడా భవిష్యత్తు కి చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ.. గ్రీన్ ఏకోనోమిక్ డెవెలప్మెంట్...
ఇంట్రెస్టింగ్
వామ్మో.. ఇదిగో దెయ్యం..వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది..
దెయ్యాలు, పిశాచాలు అనేవి ఉన్నాయా అంటే..చాలా మంది ఉన్నాయనే అంటున్నారు.. మరి కొంత మంది మాత్రం అలాంటివి లేవనే చెప్తున్నారు..ఈ వాదనలు గత కొంత కాలంగా వినిపిస్తోంది. అయినా కూడా దెయ్యాలున్నయని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి..ఎం చేస్తాయి అనే సందేహం అందరికి రావడం సహజం..
ఇప్పుడు దెయ్యం ఇలా ఉంటుందని...
ఇంట్రెస్టింగ్
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. చివరకు..
ఈ మధ్య కాలంలో ఇంట్లో ఫుడ్ వండటం చాలా మంది మానేశారు..అందరు కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు.. మనకు నచ్చిన ఫుడ్ క్షణాల్లో మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు. అందరు ఇలానే చేస్తున్నారు..దాంతో ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్న సంస్థలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు కస్టమర్లకు షాక్ లు...
ఇంట్రెస్టింగ్
ఇదిగో ఇది విన్నారా..అక్కడ వర్క్ మొత్తం పబ్ లోనే..
కరోనా మొదలైనప్పటి నుంచి ఉద్యోగులు మొత్తం ఇంట్లోనే కుర్చొని వర్క చేస్తున్న సంగతి తెలిసిందే..అంతకు ముందు కూడా ఈ వర్క్ కల్చర్ ఉన్నప్పటికీ...పెద్దగా వినియోగించుకుంది లేదు. అందరూ తప్పకుండా ఆఫీస్లకు వెళ్లే పనులు చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే కరోనా భయం మొదలైందో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లాయి ఐటీ సంస్థలు....
భారతదేశం
30 ఏళ్ల నాటి మిస్టరీ.. అరుదైన బ్లడ్ గ్రూప్ను కనుగొన్న శాస్త్రవేత్తలు!!
శాస్త్రవేత్తలు అరుదైన బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త బ్లడ్ గ్రూప్కు ‘ఈఆర్’ అని నామకరణం చేశారు. ఈ బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలోని ప్రోటీన్స్ ఆధారంగా బ్లడ్ గ్రూపులను విడదీస్తారు. ఎర్ర రక్త కణాల ఉపరితలంపై...
ఇంట్రెస్టింగ్
మురికి కాళ్లతో మురిపిస్తూ కాసులు సంపాదిస్తున్న యువకుడు..!
ఎక్కడి నుంచి వచ్చినా కాళ్లు కడుక్కోని ఇంట్లోకి రావాలని అంటారు.. ఇలా చేయడం వల్ల కాళ్లపై ఉన్న దుమ్ము ధూళి క్లీన్ అవుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం కాళ్లు కడుక్కోకుండా పైసలు సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా వెర్రిలో భాగంగా.. మనోడికి డబ్బులు కూడా వస్తున్నాయి. మురికి కాళ్లకు మురిసిపోయి డబ్బులు చెల్లిస్తున్నారు ఫాలోవర్లు....
వార్తలు
పూజా హెగ్డే ధరించిన తెలుపు గౌన్ ధర ఎంతనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన ఫ్యామిలీతో బ్రిటన్ లో హాలీడే ట్రిప్ లో ఉంది. అక్కడ హ్యాపీగా తన కుటుంబ సభ్యులతో పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.
తాజాగా ఈ అమ్మడు..ఇంగ్లాండ్...
Latest News
కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి...
Telangana - తెలంగాణ
తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ
తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...
Telangana - తెలంగాణ
రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ
మహబూనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్లైన్,...
Telangana - తెలంగాణ
తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ
పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి.. మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ
దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్నగర్లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....