UK
అంతర్జాతీయం
యూకే -ఇండియా ఫ్యూచర్ ఫారం: ఈ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది..!
ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) వార్షిక UK-ఇండియా పార్లమెంటరీ లంచ్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో
బుధవారం నాడు జరిగింది. జేమ్స్ క్లీవర్లీ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇరువురి రిలేషన్ కూడా భవిష్యత్తు కి చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ.. గ్రీన్ ఏకోనోమిక్ డెవెలప్మెంట్...
ఇంట్రెస్టింగ్
వామ్మో.. ఇదిగో దెయ్యం..వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది..
దెయ్యాలు, పిశాచాలు అనేవి ఉన్నాయా అంటే..చాలా మంది ఉన్నాయనే అంటున్నారు.. మరి కొంత మంది మాత్రం అలాంటివి లేవనే చెప్తున్నారు..ఈ వాదనలు గత కొంత కాలంగా వినిపిస్తోంది. అయినా కూడా దెయ్యాలున్నయని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి..ఎం చేస్తాయి అనే సందేహం అందరికి రావడం సహజం..
ఇప్పుడు దెయ్యం ఇలా ఉంటుందని...
ఇంట్రెస్టింగ్
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. చివరకు..
ఈ మధ్య కాలంలో ఇంట్లో ఫుడ్ వండటం చాలా మంది మానేశారు..అందరు కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు.. మనకు నచ్చిన ఫుడ్ క్షణాల్లో మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు. అందరు ఇలానే చేస్తున్నారు..దాంతో ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ చేస్తున్న సంస్థలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు కస్టమర్లకు షాక్ లు...
ఇంట్రెస్టింగ్
ఇదిగో ఇది విన్నారా..అక్కడ వర్క్ మొత్తం పబ్ లోనే..
కరోనా మొదలైనప్పటి నుంచి ఉద్యోగులు మొత్తం ఇంట్లోనే కుర్చొని వర్క చేస్తున్న సంగతి తెలిసిందే..అంతకు ముందు కూడా ఈ వర్క్ కల్చర్ ఉన్నప్పటికీ...పెద్దగా వినియోగించుకుంది లేదు. అందరూ తప్పకుండా ఆఫీస్లకు వెళ్లే పనులు చేయాల్సి వచ్చేది. ఎప్పుడైతే కరోనా భయం మొదలైందో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లాయి ఐటీ సంస్థలు....
భారతదేశం
30 ఏళ్ల నాటి మిస్టరీ.. అరుదైన బ్లడ్ గ్రూప్ను కనుగొన్న శాస్త్రవేత్తలు!!
శాస్త్రవేత్తలు అరుదైన బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్త బ్లడ్ గ్రూప్కు ‘ఈఆర్’ అని నామకరణం చేశారు. ఈ బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రక్తంలోని ప్రోటీన్స్ ఆధారంగా బ్లడ్ గ్రూపులను విడదీస్తారు. ఎర్ర రక్త కణాల ఉపరితలంపై...
ఇంట్రెస్టింగ్
మురికి కాళ్లతో మురిపిస్తూ కాసులు సంపాదిస్తున్న యువకుడు..!
ఎక్కడి నుంచి వచ్చినా కాళ్లు కడుక్కోని ఇంట్లోకి రావాలని అంటారు.. ఇలా చేయడం వల్ల కాళ్లపై ఉన్న దుమ్ము ధూళి క్లీన్ అవుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం కాళ్లు కడుక్కోకుండా పైసలు సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా వెర్రిలో భాగంగా.. మనోడికి డబ్బులు కూడా వస్తున్నాయి. మురికి కాళ్లకు మురిసిపోయి డబ్బులు చెల్లిస్తున్నారు ఫాలోవర్లు....
వార్తలు
పూజా హెగ్డే ధరించిన తెలుపు గౌన్ ధర ఎంతనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన ఫ్యామిలీతో బ్రిటన్ లో హాలీడే ట్రిప్ లో ఉంది. అక్కడ హ్యాపీగా తన కుటుంబ సభ్యులతో పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.
తాజాగా ఈ అమ్మడు..ఇంగ్లాండ్...
భారతదేశం
రష్యా బంగారంపై నిషేధం.. ఎందుకంటే?
రష్యా బంగారంపై అమెరికా, యూకే, కెనడా, జపాన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధం చేయకుండా ఉండాలంటే.. రష్యాకు నిధులు లేకుండా చేయాలి.. దీంతో ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ వనరులపై ప్రభావం చూపనుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2021లో...
top stories
లాభాల్లో Media & Entertainment రంగాలు.. 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లు!
రానున్న రోజుల్లో భారతీయ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదికను వెలువరించింది. 2026 నాటికి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో లాభాలు రూ.4.30 లక్షల కోట్ల వరకు చేరుతాయని అంచనా వేసింది. అప్పుడు ఆ రంగంలో వార్షిక వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంటుందని...
ఇంట్రెస్టింగ్
ఒంటివేలు అంత బరువును ఎలా ఎత్త గలిగాడో తెలుసా?
బరువైన వస్తువులను ఎత్తాలంటే మనుషులు రెండు చేతులను ఉపయోగించాలి..ఒక్క వేలుతో భారీగా బరువులను ఎత్తడం ఎప్పుడైనా చూశారా..కనీసం ఎప్పుడైనా విన్నారా..లేదు కధూ ఇప్పుడు ఓ వ్యక్తి మ్యాజిక్ చేసినట్లే ఒక్క వేలుతో బరువులను ఎత్తి రికార్దును సృష్టించాడు.. ఏంటీ.. నిజమా..అసలు అతను మనిషేనా అని డౌట్ వస్తుంది కదూ..కానీ ఇది నిజం అండీ.. అతను...
Latest News
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా...
వార్తలు
బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!
నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్, అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో...