Urvashi Rautela

రామ్ పోతినేని చిత్రం లో పాట కోసం అన్ని కోట్ల తీసుకుంటున్న ఊర్వశి రౌతేల..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అగ్ర కథానాయకులలో ఊర్వశి రౌతేల కూడా ఒకరు.. ముఖ్యంగా ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి క్రేజీ ను సంపాదించుకుంది. దీంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. 2015 లో మిస్ యూనివర్సిటీ పోటీలలో...

ఊర్వశీ రౌటేలా ధరించిన నెక్లెస్ ధర అన్ని కోట్లా..?

ప్రముఖ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకి దగ్గరవుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తన అందాల విందుతో అంతర్జాతీయ మీడియాని ఆకట్టుకునే ప్రయత్నంలో పడింది. కాన్స్ 2023లో ఊర్వశీ రౌటెలా ధరించిన నగలు, దుస్తులు ఇప్పుడు...

కేన్స్​లో బార్బీడాల్​ ఔట్​ఫిట్​లో ఊర్వశి.. మెడలో మొసలి నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ – 2023 వేడుకలు చాలా గ్రాండ్​గా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేన్స్​కు పలువురు భారతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. డిఫరెంట్ ఔట్​ఫిట్స్​లో కేన్స్ కాన్వాస్​పై ఇండియన్ గ్లామర్ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తొలిసారిగా పలువురు బాలీవుడ్ భామలు కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చారు. అందాల భామ ఊర్వశీ రౌతేలా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను...

“వాల్తేరు వీరయ్య”లో నావీ ఆఫీసర్ గా ఊర్వశి..ఫోటోలు వైరల్

గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను...

మెగా154 లో ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ !

గాడ్ ఫాదర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూనా ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు...

ఊర్వశి ‘స్పెషల్’ బర్త్​డే విషెస్.. పంత్​ కోసమేనా?

ఈ జంట తీరు వేరు. ఒకసారి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటారు. ఇంకోసారి ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతారు. మారోసారి సారీ చెప్పి తియ్యగా మాట్లాడుకుంటారు. కానీ ఎప్పుడూ సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా ఉంటారు. వాళ్ల పర్సనల్​, ప్రోఫెషనల్​ జీవితానికి అదనంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు. ఎంతైనా సెలబ్రెటీల వరసే వేరు....

పొట్టి డ్రెస్ లో ఎద, తొడ అందాలతో రెచ్చిపోయిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి, 1994 ఫిబ్రవరి 24 న ఉత్తరాఖండ్ లోని కోటద్వార్ లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో, ఓవైపు చదువుతూనే మోడలింగ్ లో ప్రయత్నాలు చేశారు. మిస్ దివా యూనివర్స్ 2015, మిస్ యూనివర్స్ 2015 పోటీలో విజేతగా...

ఆ పొట్టొడికి నేను సారీ చెప్పలేదు – బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల కిందట.. ఇన్ స్టాంట్ బాలీవుడ్ అనే ఛానల్ తో మాట్లాడిన ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్ కు ఏం చెప్పాలనుకుంటున్నావని ప్రశ్నించగా, ఏం లేదనుకుంటూనే క్షమాపణలు చెప్పింది. అక్కడితో ఆగకుండా ఇవాళ మరో...

పాక్ ప్లేయర్ పరువు తీసిన బాలీవుడ్ నటి ఊర్వశి !

టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య టీమిండియా వికెట్ రిషబ్ పంత్ పై సంచలన ఆరోపణలు చేసిన ఊర్వసి, ఇటీవల నసీమ్ షా ను ఉద్దేశించి ఓ వీడియోను షేర్ చేయడం సంచలనం సృష్టించింది. ఆసియా కప్ 2022 లో భాగంగా...

ASIA CUP 2022 : పంత్ కు చేతబడి చేసిన ఊర్వశి రౌతేలా.. !

ఆసియా కప్ 2022 లో భారత జోరుకు బ్రేక్ పడింది. పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియాకు...
- Advertisement -

Latest News

ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…

ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
- Advertisement -

WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష

ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్‌ శాఖకు సంబంధించి ‘సురక్ష...