Anji N
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డులు ఎంపిక : పోసాని
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 23, 2023న నాటక రంగ నంది అవార్డులను అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తిగా పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి....
Telangana - తెలంగాణ
రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలి. తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్...
Telangana - తెలంగాణ
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష
వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా వృత్తి వ్యవసాయం. నేనున్న వృత్తికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తానని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం పోరాడతానని వెల్లడించారు.
ప్రజలకు ఉన్న సమస్యలను...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్ కేసీఆర్ కి హిప్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రి...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ చేసిన విషయం తెలిసిందే. నిన్న సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రి వద్దకు వెళ్లి పరామర్శించారు.
తాజాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి...
వార్తలు
కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు రద్దు
గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ లుగా నామినేట్ పద్దతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 07వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఆఫీసుల్లో పీఏ,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం కల్పించారు : అంబటి రాంబాబు
తుఫాన్ పై ప్రభుత్వం ముందస్తు చర్చతో తీవ్ర నష్టం తప్పిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు అంబటి.. సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రైతుల బాధను పట్టని అసమర్థత సీఎం అని తప్పుడు వార్తలు రాస్తున్నారని...
Telangana - తెలంగాణ
జూబ్లీ హిల్స్ లో సీఎం క్యాంప్ ఆఫీస్.. స్వయంగా పరిశీలించిన రేవంత్..!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇకపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోకి రానున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. దీనిని తాజాగా ప్రభుత్వం జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చడంతో సీఎం క్యాంపు కార్యాలయం మరో చోటుకు...
Telangana - తెలంగాణ
అడవులు, పర్యావరణ పరిరక్షణ పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం : మంత్రి కొండా సురేఖ
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం తెలిపారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉదయం సోమవారం, డిసెంబర్ 11న 10 గంటలకు కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు...
About Me
Latest News
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డులు ఎంపిక : పోసాని
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 23, 2023న నాటక రంగ నంది అవార్డులను అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా...
Telangana - తెలంగాణ
రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని...
Telangana - తెలంగాణ
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష
వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు,...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...