uses

టూత్‌పేస్ట్‌ను పళ్లుతోముకోవడానికే కాదు..ఇలా కూడా వాడొచ్చుగా..?

మార్నింగ్‌ లేవగానే కాకపోయినా.. కాస్త లేటుగానే అందరూ చేసేపని పళ్లు తోముకోవడం.. టూత్‌ పేస్ట్‌ను పళ్లు తోముకోవడం కోసమే అని చాలామంది అనుకుంటారు.. కానీ చాలా రకాలుగా టూత్‌ పేస్ట్‌ను వాడుకోవచ్చు తెలుసా.. ముఖ్యంగా అమ్మాయిలు.. మొటిమలకు, మోకాళ్ల మీద నలుపు, మెడ మీద నలుపు పోగొట్టుకోవాడనికి కూడా టూత్‌పేస్ట్‌ను వాడుతుంటారు. ఇంకా ఇవి...

చింత గింజలను వృధాగా పడేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..!

పులిహోర నుండి పచ్చళ్ళ వరకు చింతపండు లేనిదే పని ఒక పూట కూడా గడవదు.. కొంచెం తీయగా పుల్లగా ఉండే ఈ రుచికి ఫిదా అవ్వని వారు లేరంటే నమ్మ శక్యం కాదు.. అందుకే మన వంటిళ్లలో ప్రత్యేకంగా చింతపండుకి ఒక స్థానం వుంది. ఇది రుచికి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను...

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.వాట్సాప్ iOS యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అనే కొత్త ఫీచర్ను రిలీజ్ చేసింది..ఈ ఫీచర్ను కొత్త అప్డేట్లో...

ఈ పండ్లు కనిపిస్తే అస్సలు వదలకండి..!

ప్రకృతి అందించే కొన్ని రకాల పండ్లలో అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అదిలాబాద్, విశాఖ ఏజెన్సీ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలలో విరివిగా దొరికే పండు ఏది అంటే అది మొర్రి పండ్లు మాత్రమే అడవి ప్రాంతం అధికంగా ఉండే జిల్లాలలో గిరిజన పంటగా దీనిని మనం పరిగణించవచ్చు. అయితే...

ఆముదం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

పూర్వపు రోజుల్లో జుట్టుకు ఆముదాన్ని ఉపయోగించేవారు.అయితే ఈ స్థానాన్ని కొబ్బరి నూనె భర్తీ చేసింది.ఇందుకు కారణం సహజంగా ఆముదానికి ఉండే ఘటైన వాసన మరియు చిక్కదనం. అయితే వారంలో కనీసం ఒక్కసారైనా ఆముదాన్ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆముదంలో జుట్టు పెరిగేందుకు అవసరమయ్యే విటమిన్లు,పోషకాలు మరియు ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా...

నానబెట్టిన బెండకాయ నీరు త్రాగితే.. ఈ రోగాలన్నీ పరార్.!

బెండకాయలో మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలున్నాయి. బెండకాయ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.అయితే బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి రక్తహీనత అనే వ్యాధి వలన రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివారు నానబెట్టిన...

రేగుపళ్ళతో ఇన్ని లాభాలా..?

పిల్లలకు భోగి పండుగ రోజున భోగి పండుగ రేగు పండ్లను పోస్తూ ఉంటారు.ఎందుకంటే రేగి పండ్లు పిల్లల మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని నమ్మకం. ఆయుర్వేదం కూడా దీనిని రుజువు చేసింది. సి విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉండే రేగుపండును అనేక రుగ్మతల నివారణలో ఆయుర్వేదంలో వాడుతున్నారు. రేగిపండ్లతో పాటు బెరడు, ఆకులు, గింజలు...ఇలా రేగు...

వామ్మో జాజికాయ తో ఇన్ని ప్రయోజనాలా..?

జాజికాయకు సుగంధ ద్రవ్యాలలో చాలా ప్రత్యేక స్థానం ఉంది.ఆహారానికి రుచి,వాసలను పెంచడంతో పాటు అనేక ఔషధ గుణాలను జాజికాయ కలిగి ఉంది. ప్రధానంగా ఇది మగవారికి చేసే మేలు అంతా ఇంతా కాదు.దీనిని పాలలో కలుపుకొని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జాజి కాయ పురుషులలో కామోద్ధిపనం లక్షణాలను మెరుగుపరిచే...

సీతాఫలం తినడం వలన కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటంటే..?

ఈ కాలంలో విరివిగా లభించే పండ్లల్లో శీతాఫలం చాలా ముఖ్యమైనది. మధురమైన రుచిని అందించడంతో పాటు శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు సీతాఫలం సొంతం.ఇందులో విటమిన్ ఎ,బి,సి, మెగ్నీషియం,కాపర్,పొటాషియం, ఫైబర్, ఐరన్ ఉన్నాయి.పురుషులలో ఏర్పడే నరాల బలహీనత మరియు కండరాల వృద్ధిని పెంచే గుణాలు శీతాకాలంలో మెండుగా ఉన్నాయి. అందువల్ల నరాల బలహీనత సమస్యతో...

మొలకెత్తిన శెనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..?

శెనగలు ఒక మంచి పౌష్టికహారం. శెనగలలో మన శరీరానికి మేలు చేసే అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్ తో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్,ఫైబర్ వంటి ఖనిజాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు మొలకెత్తిన శెనగలు తినడం వలన ఎన్నో ఆరోగ్య...
- Advertisement -

Latest News

BREAKING : రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల...
- Advertisement -

ఇండియాలో కొత్తగా 1249 కరోనా కేసులు, 2 మరణాలు

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌...

బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!

అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్‌గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్‌ ఫాలో అవడం..ఇక ఈ డైట్లలో అయితే...

BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...

పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్...