vaccination

కేంద్రం గుడ్‌న్యూస్: వీరికి ఉచితంగా బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచి అంటే?

కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ఉచితంగా మూడో డోస్(బూస్టర్ డోస్) పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దీని కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్...

భారత్ తో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 8,822 కొత్త కేసులు

భారత్ లో ఫోర్త్ వేవ్ తప్పదా..? అయితే పెరుగుతున్న కేసులను చూస్తే పరిస్థితి ఫోర్త్ వేవ్ కు దారి తీసేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. గతంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు 7 వేలు, 8 వేలు దాటి కేసులు...

Corona: ఫోర్త్ వేవ్ కలకలం.. తాజాగా 8,582 కేసులు నమోదు

దేశంలో ఫోర్త్ వేవ్ కలకలం రేపుతోంది. వరసగా గత వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ ఫోర్త్ వేవ్ రానుందా అనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఇక్కడే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు తెలంగాణలో కూడా...

Corona: ఇండియాలో స్వల్పంగా పెరిగి కేసులు.. భారీగా తగ్గిన మరణాలు

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం బాగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. రోజూ వారీ కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతోంది. 3 వేలకు లోపు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కొత్తగా వస్తున్న...

Corona: దేశంలో తగ్గిన కరోనా కేేసులు.. మరణాలు

దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. ఇటీవల కాలంలో 3000కు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కాస్త భయపెడుతున్నా.. ఇండియాలో మాత్రం కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతోంది. మరోవైపు దేశంలోని 80 శాతం మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించారు. దీంతో మరణాల సంఖ్య కూడా తక్కువ అయింది....

Corona: ఇండియాాలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో తక్కువగానే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 3000కు దిగువనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే బీఏ4, బీఏ 5 ఓమిక్రాన్ సబ్ వేరియంట్లకు సంబంధించి కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో...

దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు… కొత్తగా 2685 కేసులు

దేశంలో కరోనా తీవ్రత పూర్తిగా సద్దుమణగలేదు. రోజుకు మూడు వేల కన్నా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఇండియాలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా 2685 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 33 మంది వైరస్ బారి పడి...

ఇండియాలో పెరుగుతున్న కోవిడ్ తీవ్రత… కొత్తగా 2628 కేసులు

దేశంలో మళ్లీ కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. గత రెండు రోజుల నుంచి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2628 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ తో బాధపడుతూ 18 మంది మరణించారు....

ఇండియాలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు… కొత్తగా 3275 కరోనా కేసులు నమోదు

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం 2 వేలకు దిగువన ఉన్న కేసులు ప్రస్తుతం 3 వేలను దాటి నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలోని మొత్తం కేసులను చూసుకుంటే ఢిల్లీలోనే సగానికి పైగా కేసులు నమోదు అవ్వడం కలవరానికి గురిచేస్తోంది. అయితే గతంతో పోలిస్తే మరణాల...

ఇండియా స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు… కొత్తగా 3205 కేసులు నమోదు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలు ఇంకా పోలేదు. తన రూపాన్ని మార్చుకుంటూ... ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లగా ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇండియాలో 5 వేలకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం రెండు వేల లోపే ఉన్న కేసుల సంఖ్య...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....