vani shree

పారితోషికం విషయంలో ఎన్టీఆర్ అలా చేశారు.. నిర్మాత అశ్వనీదత్

టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తాజాగా ‘సీతారామం’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని జూనియర్ ఎన్టీఆర్ వరకు చిత్రాలు తీసిన అశ్వనీదత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్...

కథానాయికగా ఆ చిత్రంలో శ్రీదేవిని వద్దన్న ఎన్టీఆర్.. తర్వాత..!

సూపర్ హిట్ పెయిర్ గా ఎన్టీఆర్-శ్రీదేవికి చక్కటి పేరుంది. వెండితెరపైన వీరిరువురు జంటగా కనబడితే సినీ అభిమానులు ఆనందపడతారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. కాగా, ఒక చిత్రంలో మాత్రం శ్రీదేవిని కథానాయికగా అస్సలు వద్దని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. అందుకు గల కారణమేంటి? అసలు అది ఏ...

ఎన్టీఆర్ వలన డ్యూయెట్స్‌కు నో చెప్పిన వాణి శ్రీ..!

సీనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వాణి శ్రీ..కళాభినేత్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకుని నటిగా దాదాపు రెండు దశాబ్దాలకుపైగానే నటిగా కొనసాగింది వాణి శ్రీ. కాగా ఎన్టీఆర్ వలన తాను తర్వాత కాలంలో డ్యూయెట్స్ చేయకూడదని నిర్ణయించుకుందట. ఈ...

షూటింగ్‌లో ఎన్టీఆర్ ముఖానికి గాయం..ఆయన చేసిన పనికి మూవీ యూనిట్ షాక్..ఏం చేశారంటే?

సీనియర్ ఎన్టీఆర్..తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన లెజెండ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రంగంలోనే కాదు ఆయన రాజకీయ రంగంలోనూ రాణించారు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆయన పోషించని పాత్ర లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ ప్రేక్షకులు, అభిమానుల కోసం విభిన్న పాత్రలు పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ప్రేక్షకుల మన్ననలు...
- Advertisement -

Latest News

మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్​లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్...
- Advertisement -

బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్​ నుంచి రతికా రోజ్ ఔట్

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్​లైన్​తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్​గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ...

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించిన కేటీఆర్

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్‌ లోని తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్​కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష

టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని...