vasthu
వార్తలు
వాస్తు: ఆగ్నేయ దిశల్లో గోడలకు పసుపు రంగు వేయడం వల్ల తల్లికి హాని
ఇళ్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు.. ఎంతో కష్టపడితే కానీ మనం ఒక సొంతగూటిని నిర్మించుకోలేం.. అలా కట్టుకున్న ఇళ్లు సంతోషాల నిలయంగా ఉండాలి కానీ..ఎప్పుడు చికాకులు, గొడవలు, నష్టాలతో ఉండొద్దు.. అలా ఉండొద్దంటే.. ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. చాలామంది వాస్తు అంటే ఏ దిక్కున ఏవి ఉండాలో చూసుకుంటారు..ఎన్ని గడపలు...
వార్తలు
వాస్తు ప్రకారం దక్షిణం వైపు ఏం ఉంచాలో తెలుసా..?
వాస్తు గురించి కేవలం పండితులకే కాదు.. మనకు కూడా కాసింత అవగాహన ఉండాలి.. లేకపోతే ప్రతిదానికి వాళ్లను తీసుకొచ్చి చూపించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఏ దిక్కను ఏం ఉండాలి., రూమ్లో ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటి, ఉంచుకోకూడని వస్తువులు ఏంటి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఉత్తరంలో ఉండాలి, దక్షిణంలో ఏం ఉండాలి, ఈశాన్యంలో బరువు పెట్టొచ్చా...
దైవం
ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక్కసారి ఇలా చేస్తే సరిపోతుంది.. డబ్బే డబ్బు..
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు మీద యావ ఉంటుంది.. డబ్బులను సంపాదించాలి ఫ్యామిలిని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు.. దానికోసం రాత్రి పగలు కష్టపడతారు.. కానీ డబ్బులు చేతిలో నిలవవు.. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో మిగలడం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది మదన పడుతూ ఉంటారు. ప్రస్తుత...
వార్తలు
వాస్తు : ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఆయితే ఇలా చేస్తే సరి..!
చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం ఎలాంటి సమస్యలనైనా సరే మనం తొలగించొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏ బాధ ఉండదు నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు మరి వాటి కోసం చూద్దాం.
చాలా...
వార్తలు
వాస్తు: సమస్యలేమీ లేకుండా ఉండాలంటే ఇంట్లో నుండి వీటిని తొలగించండి..!
వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు ఇళ్లల్లో ఎలాంటి వాటిని ఉంచకూడదు అనేది చెప్పారు. మరి మనం ఏవి ఉంచకూడదు...
వార్తలు
అక్వేరియంలో చేపలు చనిపోతున్నాయా..? ఈ తప్పులు చేస్తున్నారేమో..!!
ఇంట్లో చేపలను పెంచడం అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇంకా ఇది పాజిటివ్ ఎనర్జీని డవలప్ చేస్తుంది. వాస్తు ప్రకారం చూసుకుని అక్వేరియం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కూడా. అయితే అక్వేరియంలో చేప పిల్లలు చనిపోతే అంతే భాదేస్తుంది. ఏదో ఆందోళనగా అనిపిస్తుంది కూడా..మనం చేసే కొన్ని...
దైవం
లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే..
వాస్తుని నమ్మేవారు ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. ఉండాల్సిన వస్తువు ఉండాల్సిన చోట లేకుంటే ఇంట్లో ఏదో అపచారం జరుగుతుందని భావిస్తుంటారు. ఇంట్లో తాబేలు, లాఫింగ్ బుద్ధా వంటి వస్తువులు ఉంటే మంచిదని నమ్ముతుంటారు. అలాగే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుందని...
వార్తలు
ఇంటి ముందు ఈ వస్తువులు అస్సలు ఉండకూడదట..!
ఇంటిని అందంగా చక్కదిద్దాలని ఎవరికి ఉండదు. అందుకే ఇంటి కోసం రకరకాల వస్తువులు కొని అందంగా ముస్తాబు చేస్తుంటారు. వాస్తుపై నమ్మకం కలిగిన వ్యక్తులు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే తీర్చిదిద్దుతారు. అయితే కేవలం ఇంట్లోనే కాదు.. ఇంటి బయట కూడా వాస్తు ప్రకారం ఉంటేనే ఇంటికి మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు....
ఇంట్రెస్టింగ్
Vasthu : మరణించిన వారి ఫొటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా..?
వాస్తు.. నమ్మని వారు ఓకే కానీ.. నమ్మేవారు మాత్రం అడుగడుగు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. లేకపోతే తమ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా అది వాస్తు దోషమేనని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఇంతకీ దేని గురించి అంటే.. మరణించిన మన ఆత్మీయుల ఫొటోలను ఇంట్లో ఎక్కడ...
వార్తలు
ఇంట్లో వెండి ఏనుగులు ఏర్పాటు చేశారా.. అయితే ఈ సమస్యలు..
మనకు ఆక్సీజన్ ఎంత అవసరమో.. ఇంటికి వాస్తు అవసరం.. వాస్తుతో ఆటలాడితే.. జీవితం మనతో ఆడేసుకుంటుందన్నట్లు చెప్తారు పండితులు. వాళ్లు చెప్పేది నిజమే.. అయితే ప్రతీ వాస్తు టిప్ వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అది పండితులు చెప్పకపోవడంతో... చాలామంది ఈరోజుల్లో ఈ సోదంతా ఎవరు నమ్ముతార్లే అని లైట్ తీసుకుంటారు.. సరే ఆ...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...