viral news

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు మాన‌సికంగా సిద్ధ‌ప‌డాలి. ఈ క్ర‌మంలోనే అందుకు ఎలా సిద్ధ‌మ‌వ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. భ‌య‌ప‌డొద్దు జాబ్ పోతుంద‌నగానే చాలా మంది భ‌యానికి లోన‌వుతుంటారు....

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే పనిగా వాటిని చూస్తుంటే.. కెరీర్‌ డిస్టబ్‌ అవుతుంది. దేని మీద ఫోకస్‌ చేయలేరు. తాజాగా వచ్చిన ఒక సర్వేలో షాకింగ్‌...

చైనా ప్లాస్టిక్ కుర్చీల మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

మన రోజువారి జీవితంలో అనేక వస్తువులను చూస్తూ ఉంటాం. అయితే కొన్నింటిని చూడగానే చాలా ముచ్చటేస్తుంది. కొన్నింటిని అలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా చాలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు సాధారణంగా చూసే ఉంటారు కుర్చీలకు ఇంకా స్టూల్ ల మధ్యలో చిన్నటి రంధ్రాలను గమనించి ఉంటారు కానీ...

ఆదివారం నాడు మాంసం తినవచ్చా…? తింటే ఏం అవుతుంది..?

మాంసాహారాన్ని చాలా మంది తింటూ ఉంటారు. అయితే మాంసాహారాన్ని తినడానికి కూడా కొన్ని రోజులు ఉంటాయి. ఆదివారం కొన్ని పనులు చేయకూడదని ధర్మశాస్త్రం అంటోంది. ఆ పనులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం... ఆదివారం నాడు మాంసాహారాన్ని అసలు తినకూడదు. కానీ చాలామంది ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాన్ని తినేస్తూ ఉంటారు మాంసాహారం...

జగన్ కష్టం..వైసీపీ లైట్..బాబుపై బేస్.!

రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలని, అప్పుడే పేద ప్రజలకు మంచి జరుగుతుందని జగన్ చెబుతున్నారు. పైగా పూర్తిగా కసితో రగులుతున్న టి‌డి‌పి గాని అధికారంలోకి వస్తే  ఎలాంటి పరిస్తితి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో...

అబ్బాయిలూ మొటిమలతో విసిగిపోయారా..? ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి..!

మొటిమలు, మచ్చలు కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా వస్తాయి. కానీ అమ్మాయిలు వాడినట్లు అబ్బాయిలు క్రీమ్స్‌ వాడరు. ఒకటి రెండు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ కొందరికి ముఖం అంతా వచ్చేస్తాయి. అది ఇబ్బందిగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు పార్టీలకు, ఫంక్షన్లకు ఎక్కడకు వెళ్లాలనిపించదు. మీ ముఖం చూస్తే మీకే అసహ్యం వస్తుంది....

మహిళలకు అధిక ఒత్తిడి పెద్ద శత్రువు.. ఈ సమస్యలకు అదే మూలం

మహిళలకు ఆరోగ్య సమస్యలతో పాటు ఈ హార్మోన్ల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల వారి మానసిక ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింటుంది. ఒత్తిడి ఎక్కువైతే.. అది దేనిమీదైనా ఎఫెక్ట్‌ చూపిస్తుంది. పిరియడ్స్‌ ఆలస్యంగా రావడానికి అధిక ఒత్తిడి కూడా ఒక కారణం అని మీకు తెలుసా..? పిరియడ్స్‌ టైమ్‌లో కూడా ఒత్తిడి అధికంగా ఉంటే.....

కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసా..? ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నవి మంచివనే అనుకుంటున్నారా..?

పూజలో నైవేద్యం ఎంత ముఖ్యమో.. కర్పూరం, ఊద్‌బస్తీలు కూడా అంతే ముఖ్యం.. వీటి వాసనతోనే మనకు ఒక డివోషనల్‌ ఫీల్‌ వస్తుంది. కర్పూరం వెలగిస్తే.. కొద్దిసేపటికే అయిపోతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడొచ్చో మీకు తెలుసా..? అలాగే మనం ఈరోజు కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కర్పూరం ఎలా...

బద్ధకరత్నలకు కూడా ప్రైజ్‌లు.. కేవలం పడుకోని ఫోన్‌ చూస్తే చాలు రూ. 90 వేలు ఇస్తారట

ఏ పని చేయకుండా పడుకోని ఫోన్‌ చూడటం అంటే భలే ఇష్టం కదా మనకు. ఇన్‌స్టా ఓపెన్‌ చేస్తే ఆ రీల్స్‌ చూస్తుంటే.. ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. టైమ్‌ ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఇలా రోజంతా పడుకోని ఫోన్‌ చూస్తూనే ఉంటే పైసలు కూడా వస్తాయంటే మీరు నమ్మగలరా..?...

ఊరంతా కలిసి ఒక గణపతినే ప్రతిష్టించారట..! తీర్మానంతో ఆదర్శంగా నిలిచిన గ్రామం

వినాయకచవితి వచ్చిందంటే.. పిల్లల నుంచి పెద్దల వరకూ కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఆ పది రోజులు హాలిడే మూడ్‌ ఉంటుంది. చిన్న ఊరైనా సరే వీధికో మండపం ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద గణపతిని పెట్టారు, ఎవరు ఎంత గ్రాండ్‌గా పూజలు చేస్తున్నారు అనే దానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. యూత్‌ అసోసియేషన్లు అయితే...
- Advertisement -

Latest News

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని...
- Advertisement -

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....

కాంగ్రెస్, బీఆర్ఎస్ గురువు  ఒవైసీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా గర్భన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. రూ.13,700 కోట్ల...