WTC FINAL 2023
Sports - స్పోర్ట్స్
WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్మన్ గిల్ బలి!
WTC Final 2023 ఫైనల్ మ్యాచ్ లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్మన్ గిల్ బలి అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ గిల్ క్యాచ్ అవుట్ అవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై గిల్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. థర్డ్ అంపైర్ కు కళ్లు కనిపించవా అని అర్థం వచ్చేలా...
వార్తలు
WTC ఫైనల్ 2023: సెంచరీ కి 11 పరుగుల దూరంలో రహానే (89) అవుట్…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో భాగంగా ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్య భీకరంగా జరుగుతోంది. మూడవ రోజు ఆటలో ఇండియా కాస్త మెరుగైన స్థితిలో నిలుస్తుంది అనుకుంటున్న తరుణంలో వరుస వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది. రహానే మరియు శార్దూల్ ఠాకూర్ లు ఇండియాను సమర్థవంతంగా ముందుకు...
Cricket
WTC FINAL 2023: కీలక సమయంలో ఆపద్బాంధవుల్లా ఇండియాను ఆదుకున్న రహానే & శార్ధూల్ …
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఇండియా ఈపాటికే ఆల్ పౌట్ అయి ఉండేది. కానీ టీం మొత్తం మీద ఇద్దరే ఇండియాను దాదాపు ఘోర ఓటమై నుండి రక్షించారు. ఇండియా ఇనింగ్స్ అస్సలు ఆరంభం నుండి సరిగా సాగలేదు. 71 పరుగులకే నాలుగు వికెట్లు...
Cricket
WTC FINAL 2023: టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్న అజింక్యా రహానే…
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో ఇండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా, బదులుగా ఇండియా ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి ఇంకా 200 కు పైగా పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఉదయం మూడవ రోజు ఇన్నింగ్స్...
Cricket
WTC ఫైనల్ 2023: కష్టాల్లో టీం ఇండియా… గెలుపు కష్టమే ఇక !
ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా మొదటి ఇన్నింగ్స్ ను 469 పరుగుల లోటుతో స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ మరియు శుబ్ మాన్ గిల్ లు ఫాస్ట్ గా ఆడుతూ తొందరగా ఇద్దరి వికెట్లను...
Cricket
WTC ఫైనల్ 2023 : ఫెయిల్ అయిన “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ… ఓపెనర్లు ఇద్దరూ అవుట్ !
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ ను 469 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియాకు ఆరంభం సరిగానే ఉన్నా ఆ స్టార్ట్ ను వాడుకోవడంలో ఓపెనర్లు ఫెయిల్ అయ్యారని...
Cricket
WTC ఫైనల్ 2023 : 469 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఒకటైనా రోజుపాటు బ్యాటింగ్ చేసి 469 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఒక దశలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళుతుంది...
Cricket
WTC ఫైనల్ 2023:ఆస్ట్రేలియాను 450 లోపు కట్టడి చేస్తేనే…
ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్య జరుగుతున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో రోహిత్ సేన పట్టు బిగించే సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 422 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియాను ముందుంది నడిపించిన సెంచరీ వీరులు హెడ్ 163 మరియు స్మిత్ 121...
వార్తలు
WTC ఫైనల్ 2023 :భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా… !
నిన్నటి నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా రెండవ రోజు ఆటను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు ఇండియా బౌలర్లు కళ్లెం వేయలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి...
Cricket
టీం ఇండియా అతన్ని ఆడించకుండా తప్పు చేసింది: పాంటింగ్
ఈ రోజు మధ్యాహ్నం నుండి ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తుది జట్టులో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. పిచ్ పరిస్థితుల ప్రకారం స్పిన్ కు...
Latest News
రైతులు బాగుండాలి అనేది నా ఆశయం : మంత్రి తుమ్మల
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక...
Telangana - తెలంగాణ
వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష
వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్
నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?మనోహర్ తో పాటు,...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ...